మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :
జాతీయ మునవ హక్కులు మరియు సామజిక న్యాయ సంఘం రాష్ట్ర వైస్ చైర్మన్ గా శంకరొళ్ల సురేష్ మురింగ్ ని తెలంగాణ రాష్ట్ర అద్యక్షులు.మెహతాబ్ రాయ్ నియమించారు. ఈ సందర్భంగా సురేష్ ముదిరాజ్ మాట్లుడుతు నాకు ఇచ్చిన ఈ బాధ్యతను సమ్మవంద్రంగా నిర్వహిస్థానని, మానవ హక్కుల సాధనకై తనవంతు కృషి, చేస్తానని తెలిపారు. మనవ వనరులు, సామజిక స్వాయ సంఘం జిల్లా కేంద్రంగా పని చేస్తుందని, ఎప్పుటి కప్పుడు మానవ వనరుల రక్షణకు నిరంతరం కృషి చేస్తానని ఆయన తెలిపారు
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…