సేవలను గుర్తించిన ప్రణవి ఫౌండేషన్…
– కొండల్ కు సర్టిఫికెట్ అందజేత
పటాన్ చెరు:
పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పని చేసే కొండలు కు ప్రణవి ఫౌండేషన్ సర్టిఫికెట్ లభించింది. హైదరాబాద్ చెందిన ప్రణవి ఫౌండేషన్ నిర్వాహకుడు జైన్ కొవిడ్-19 ప్రారంభమైనప్పటి నుండి ప్రభుత్వాసుపత్రిలో కోవిడ్ టెస్ట్ ల,వ్యాక్సినేషన్ వద్ద డాటా ఎంట్రీ పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్న కొండల్ సేవలను గుర్తించి సర్టిఫికెట్ అందజేశారు. ఈ సందర్భంగా కొండల్ మాట్లాడుతూ…. ప్రణవి ఫౌండేషన్ సర్టిఫికేట్ అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. సర్టిఫికెట్ రాకతో మరింత బాధ్యత పెరిగింది అన్నారు. ఇతరులకు సహాయం చేయడంతో ఎంతో ఆనందం కలుగుతుందని తెలిపారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…