ఇక ప్రజలే అధిష్టానంగా ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం..నీలం మధు ముదిరాజ్

_పాదయాత్రతో ఎన్నికల సమర శంఖం… _తొలి రోజు గడపగడపకు నీలం మధుకు అపూర్వ స్వాగతం _అహంకారానికి,ఆత్మగౌరవానికి మధ్య పోరులో నా పక్షాన నిలబడండి పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ఎన్నికల సంగ్రామంలో తనకు జరిగిన అన్యాయాన్ని పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి వారి ఆశీస్సులు తీసుకుంటానని స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తానని వెల్లడించిన నీలం మధు ముదిరాజ్ సోమవారం నుంచి పాదయాత్రతో ఎన్నికల సమరశంకాన్ని పూరించారు.గుమ్మడిదల మండలం కొత్తపల్లిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి మీ కొడుకు మీ ఇంటి […]

Continue Reading

గీతమ్ లో ఘనంగా ప్రపంచ ఆహార దినోత్సవం

_ముఖ్య అతిథిగా హాజరైన ఇక్రిశాట్ మేనేజర్ ఆత్మీయ అతిథిగా వ్యవసాయ పారిశ్రామికవేత్త పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ లోని ఫుడ్ సెన్స్ అండ్ టెక్నాలజీ (ఎఫ్ఎస్ఓటీ) విభాగం ఆధ్వర్యంలో ‘ప్రపంచ ఆహార దినోత్సవాన్ని’ సోమవారం ఘనంగా నిర్వహించారు. ‘నీరు జీవితం, నీరు ఆహారం, ఎవరినీ వదిలిపెట్టవద్దు’ అనే ఇతివృత్తంలో ఈ ఏడాది వేడులకు నిర్వహించాలన్న ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్సీనో పిలుపులో భాగంగా దీనిని ఏర్పాటు చేశారు. […]

Continue Reading

మన తెలంగాణలో సీఎం కేసీఆర్ గారి అభివృద్ధి, సంక్షేమ పాలన కొనసాగిద్దాం_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_ప్రతి గడపకు సంక్షేమం.. ప్రతి గ్రామంలో అభివృద్ధి.. _సబ్బండ వర్గాల సంక్షేమం కోసం జిఎంఆర్ నవరత్నాలు _పేదలు, రైతులు, మహిళల సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టో పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమం మరింత ముందుకు వెళ్లాలంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బిఆర్ఎస్ పార్టీకి ఘన విజయం అందించాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పథకాలను కొనసాగించడంతో పాటు… అన్ని వర్గాల ప్రజల […]

Continue Reading

సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బీఫామ్ అందుకున్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

_సీఎం కేసీఆర్ ఆశీర్వాదం.. ప్రజల అభిమానం..హ్యాట్రిక్ విజయానికి నాంది.. _ప్రతిపక్షాల దిమ్మతిరిగేలా బిఆర్ఎస్ మేనిఫెస్టో _గడపగడపకు సంక్షేమ పథకాలను వివరిస్తాం.. ఓటును అభ్యర్థిస్తాం.. _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశీర్వాదం..పటాన్చెరు నియోజకవర్గ ప్రజల అభిమానంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో పటాన్చెరు నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మూడోసారి పోటీ చేసే అవకాశం రావడం ఆనందంగా ఉందని, గడపగడపకు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి వారి ఆదరాభిమానాలతో హ్యాట్రిక్ […]

Continue Reading

మరో 11 గిన్నిస్ రికార్డ్ ల లక్ష్యంగా ప్రదర్శన…

– ఆరెగామీ పేపర్ తో రూపొందించిన పలు బొమ్మలను ప్రదర్శించిన గీతం పూర్వ విద్యార్థిని శివాలి శ్రీవాస్తవ పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ఇప్పటికే 13 గిన్నిస్ రికార్డులు సాధించి, అదే ఓ రికార్డుగా వినుతికెక్కిన గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్ పూర్వ విద్యార్థిని శివాలి జోహ్రీ శ్రీవాస్తవ మరో 11 రికార్డులు లక్ష్యంగా శనివారం భారీ ప్రదర్శనను ఏర్పాటు చేశారు.ఆమె తల్లిదండ్రులు కవితా జోహ్రీ శ్రీవాస్తవ, అనిల్ శ్రీవాస్తవలతో కలిసి అంగామీ పేపర్తో రూపొందించిన 6,500 గబ్బిలాలు, […]

Continue Reading

తొమ్మిది వేల కోట్ల రూపాయలతో పటాన్చెరు సమగ్ర అభివృద్ధి

_అభివృద్ధి నినాదం మాది.. అవినీతి చరిత్ర మీది.. _ఓటు అడిగే నైతిక హక్కు ప్రతిపక్షాలకు లేదు _గడపగడపకు పదేళ్ల ప్రగతిని వివరించండి.. _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పిలుపు పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పదేళ్లలో చేపట్టిన ప్రగతిని గడపగడపకు వివరించి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.శుక్రవారం పటాన్చెరువు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటుచేసిన టిఆర్ఎస్ పార్టీ […]

Continue Reading

సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం చాలా అవసరం: బ్రజ్ కిషోర్ గుప్తా

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : జీవితంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు ధైర్యం అవసరమని, ఒడిదుడుకులను ఎదుర్కొంటూ, అపజయాలను అవకాశాలుగా మార్చుకోవడం విజయానికి దారితీస్తుందని జెయింట్ స్టెప్ వ్యవస్థాపకుడు, చీఫ్ మెంటార్ బ్రజ్ కిషోర్ గుప్తా అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గీతం స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (జీఎస్‌బీహెచ్‌)లో ‘మిస్టేక్స్‌ టు మిరాకిల్స్‌’ అనే అంశంపై ఆయన అతిథి ఉపన్యాసం చేశారు. అతను MBA విద్యార్థులకు అనేక తెలివైన కథలు మరియు ప్రేరణాత్మక విషయాలను చెబుతూ వారిని ప్రోత్సహించాడు.అతను ప్రేరణాత్మక అంతర్దృష్టులను అందిస్తాడు, […]

Continue Reading

అసైన్ భూమి ని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తారు..

– తహసిల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన గ్రామస్తుడు పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు మండలం ముత్తంగి గ్రామం సర్వేనెంబర్ 369 /రు/1/1, 2లలో 1 ఎకరా 30 గుంటలు ఉన్న అసైన్డ్ భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని గ్రామస్తుడు షఫీ ఆరోపించాడు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని గురువారం తహసిల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. అసైన్డ్ భూమిని అధికారులు ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని ఆయన ఆరోపించాడు. దీనిపై స్థానిక అధికారులు అడిగితే కలెక్టర్ కార్యాలయం నుంచి లేఖ […]

Continue Reading

కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : పటాన్ చెరు పట్టణం శాంతినగర్ కాలనీలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో గురువారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. కృష్ణవేణి టాలెంట్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ నాగరాజు సహకారంతో ప్రిన్సిపల్ దీప దేవానంద్ గౌడ్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా జరిపారు. ఈ బతుకమ్మ వేడుకలకు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ మాధవి, టౌన్ జనరల్ సెక్రటరీ అరుంధతిలు ముఖ్య […]

Continue Reading

ప్రతిచోటా గణాంకాలు: ప్రొఫెసర్ జేఎస్ రావు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ప్రస్తుత ప్రపంచంలో గణాంకాల ప్రాధాన్యం బాగా పెరిగిపోయిందని, ఏ రంగంలో చూసిన గణాంకాల ఆవశ్యకత తప్పనిసరిగా మారిందని అమెరికాలోని శాంటా బార్బరాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం స్టాటిస్టిక్స్, ఆఫ్లెడ్జ్ ప్రాబబిలిటీ విభాగ విశిష్ట ఆచార్యుడు ప్రొఫెసర్ జే.ఎస్.రావు అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ లోని గణిత శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘గణాంకాలు కొన్ని విహారాలు’ అనే అంశంపై గురువారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు.నేటి సమాజంలో అనువర్తిత గణాంకాలు విస్తృతంగా ఉన్నాయని గణాంక […]

Continue Reading