భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద _గడీల శ్రీకాంత్ గౌడ్

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : భారతదేశ జాగృతికి విశిష్ట కృషి చేసిన మహనీయుడు యోగి వివేకానంద అని గడీల శ్రీకాంత్ గౌడ్ కొనియాడారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా చిట్కుల్ గ్రామంలో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశ జాగృతికి విశిష్ట కృషి చేసిన మహనీయుడు యోగి వివేకానంద ,తన ఉపన్యాసాల ద్వారా భారత యోగ, వేదాంత శాస్త్రాలను ఖండాంతరాలు దాటించిన వ్యక్తి ఆయన. అమెరికాలోని చికాగోలో,ఇంగ్లాండులో […]

Continue Reading

జ్యోతి విద్యాలయలో ఘనంగా సంక్రాతి సంబరాలు

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని బి. హెచ్. ఈ ఎల్ టౌన్ షప్ లోని జ్యోతి విద్యాలయలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కరస్పాండెంట్ అంబ్రోస్ బెక్, ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరీ లు మాట్లాడుతు తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబo సంక్రాంతి అని, వీటికి విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శనలే నిదర్శనమన్నారు. పండుగ ఔనత్యాన్ని చక్కగా వివరిస్తూ రంగువల్లులు, బోగి మంటలు,, గోబ్బేమ్మలతో జానపదాలతో విద్యార్థులు చక్కటి ప్రదర్శనలతో అలరించారు.

Continue Reading

అయోధ్య అక్షింతల పంపిణి

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : అయోధ్య రామయ్య అక్షింతల వితరణ కార్యక్రమాన్ని శ్రీ హనుమాన్ మందిరం నుండి హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనేకమంది రామభక్తులు హాఫిజ్ పేట్ గ్రామంలో ప్రతి ఇంటికి రామయ్య అక్షింతలు వితరణ చేశారు.ఈ కార్యక్రమంలో బోయిని అనూష మహేష్ యాదవ్, బాలింగ్ యాదగిరి గౌడ్, నరేందర్ గౌడ్, గౌతమ్ గౌడ్, మల్లేష్ యాదవ్, జితేందర్ యాదవ్, వెంకటేష్ గౌడ్, నవీన్ కుమార్, శ్రీనివాస్ ముదిరాజ్, వెంకటేష్ ముదిరాజ్,, సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

గీతమ్ లో జాతీయ యువజన దినోత్సవం 

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్ శుక్రవారం ‘జాతీయ యువజన దినోత్సవాన్ని’ జరుపుకున్నారు. జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్), విద్యార్థి విభాగం చరెవైతితో పాటు స్టూడెంట్ లెఫ్ట్ కలిసి దీనిని నిర్వహించారు. స్వామి నినేకానంద ఆలోచనలు, తత్వశాస్త్రంతో యువతను ప్రేరేపించడం, యువతకు మార్గనిర్దేశక శక్తిగా పనిచేయడం, దేశాభివృద్ధికి వారి ప్రయత్నాలను ప్రోత్సహించడం ఈ వేడుక లక్ష్యం. ఈ సందర్భంగా గీతం ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద జాతీయ భావనను […]

Continue Reading

వడ్డే ఓబన్న పోరాటం మరువలేనిది: నీలం మధు ముదిరాజ్ 

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన వడ్డే ఓబన్న సేవలు మరువలేనివని ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు నీలం మధు ముదిరాజ్ అన్నారు.వడ్డే ఓబన్న 217 వ జయంతిని పురస్కరించుకొని చిట్కుల్ గ్రామంలోని నీలం మధు తన కార్యాలయంలో వడ్డేఓబన్న చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బాల్య మిత్రుడిగా ముఖ్య అనుచరుడిగా, సేనాధిపతిగా చిన్న, సన్నకారు రైతులను వేధిస్తున్న […]

Continue Reading

అయోధ్య నుంచి ప్రపంచ సరిహద్దుల వరకు సాగుతున్న అక్షింతల పంపిణి

మహబూబ్ పేట్ ,మనవార్తలు ప్రతినిధి : అంతా రామమయం ఈ జగమంతా రామ మయం,అయోధ్య రాముని ఆలయ నిర్మాణం, విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా వాడవాడలా అయోధ్య రాముల వారి అక్షింతలు పంచే శుభ తరుణంలో ఈరోజు మక్త మహబూబ్ పేట్ గ్రామస్తుల ఆధ్వర్యంలో శ్రీ భక్తాంజనేయ స్వామి వారి దేవాలయం నుండి మేళతాళాలతో అయోధ్య రాముల వారి అక్షింతలు రామసేవక భక్త బృందాలు ఇంటింటికి తిరిగి అందజేశారు. ఈ మాహత్కార్యంలో ఆలయ కమిటీ వారు, హిందూ బంధువులు […]

Continue Reading

విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలి

– ఇంద్రేశం సర్పంచ్ నర్సింలు, మాజీ ఎంపిటిసి అంతిరెడ్డి – ది మాస్టర్ మైండ్స్ స్కూల్లో ముగ్గుల పోటీలు – విజేతలకు బహుమతి ప్రధానం పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : పటాన్ చెరు మండలం ఇంద్రేశం గ్రామంలోని ది మాస్టర్ మైండ్స్ స్కూల్లో గురువారం సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ది మాస్టర్ మైండ్స్ స్కూల్ చైర్మన్ రాజు సంఘాని, డైరెక్టర్ నాగరాజు ల సలహాలు, సూచనల మేరకు ముగ్గుల పోటీలను నిర్వహించడం జరిగిందని […]

Continue Reading

విశ్వవిద్యాలయాలు జ్ఞాన కేంద్రాలుగా ఉండాలి: ప్రొఫెసర్ తిలక్

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : విశ్వవిద్యాలయాలు కర్మాగారాలుగా కాకుండా జ్ఞాన సముపార్జన కేంద్రాలుగా ఉండాలని, 2020 జాతీయ విద్యా విధానాన్ని ఉటంకిస్తూ యూనివర్శిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్, ఇండియా పూర్వ ఉపకులపతి ప్రొఫెసర్ జంధ్యాల బి.జి, తిలక్ చెప్పారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ (జీఎస్ హెచ్ఎస్)లోని సోషియాలజీ విభాగం ఆధ్వర్యంలో గురువారం ఆయన ‘విశ్వవిద్యాలయాలు: అంతరించిపోతున్న జాతులు?’ అనే అంశంపై అతిథ్య ఉపన్యాసం చేశారు. విజ్ఞాన వృద్ధిని పెంపొందించడానికి, మేధో […]

Continue Reading

యూరాల‌జీ, నెఫ్రాల‌జీ విభాగాల్లో వెయ్యి రోబోటిక్ స‌ర్జ‌రీలు

 _న‌గ‌రంలోని ఏఐఎన్‌యూ ఆస్ప‌త్రి ఘ‌న‌త‌ మనవార్తలు ,హైదరాబాద్:  యూరాల‌జీ, నెఫ్రాల‌జీ విభాగాల్లో భార‌త‌దేశంలోనే అతిపెద్ద సింగిల్ స్పెషాలిటీ ఆస్ప‌త్రి అయిన ఏషియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాల‌జీ అండ్ యూరాల‌జీ (ఏఐఎన్‌యూ) మ‌రో ఘ‌న‌త సాధించింది. యూరాల‌జీ, యూరో-ఆంకాల‌జీ, నెఫ్రాల‌జీ విభాగాల్లో వెయ్యి రోబోటిక్ స‌ర్జ‌రీల‌ను విజ‌య‌వంతంగా పూర్తిచేసిన‌ట్లు ప్ర‌క‌టించింది. రోగుల‌కు మెరుగైన ఫ‌లితాలు అందించేందుకు అధునాతన సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవ‌డం ద్వారా ఏఐఎన్‌యూ ఈ అసాధార‌ణ ఘ‌న‌త సాధించింది.ఏఐఎన్ యూలోని రోబోటిక్ సర్జరీ ప్రోగ్రాం అత్యంత నైపుణ్యం […]

Continue Reading

ఆచార్య ఎం.గోనానాయక్ సత్కారం

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : హెచ్ సియు తెలుగు శాఖలో అధ్యాపకులుగా పనిచేస్తున్న ఆచార్య ఎం.గోనానాయక్ ను ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం మరియు భాషాభివృద్ధి ప్రాధికారిక సంస్థ వారు ‘తెలుగు భాషా సేవ జీవిత సాఫల్య పురస్కారం’ అందించారు . ఈ సందర్భంగా తెలుగు శాఖ అధ్యాపకులు ఆచార్య ఎం.గోనానాయక్ తెలుగు శాఖ అధ్యక్షుల కార్యాలయంలో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్య పిల్లలమర్రి రాములు, ఆచార్య […]

Continue Reading