ఏకాగ్రతతో ఏదైనా సాధించగలం

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన స్పిక్ మాకే వ్యవస్థాపకుడు డాక్టర్ కిరణ్ సేథ్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఏకాగ్రతతో సాధన చేస్తే ఎటువంటి లక్ష్యాలనైనా సులువుగా సాధించవచ్చునని, మనకు వారసత్వంగా సంక్రమించిన ఉచ్ఛాస, నిశ్ఛాస పద్ధతులను రోజువారీ, అంతరాయం లేకుండా ఆచరించాలని స్పిక్ మాకే వ్యవస్థాపకుడు, ఐఐటీ ఢిల్లీ పూర్వ ఆచార్యుడు డాక్టర్ కిరణ్ సేథ్ గీతం విద్యార్థులకు ఉద్బోధించారు. డైరెక్టరేట్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్ ఆధ్వర్యంలో ‘వారసత్వ ప్రతిధ్వనులు’పై గురువారం జ్జానోదయ ప్రసంగం చేశారు. ఆధునిక […]

Continue Reading

బహుళ లక్ష్యాలతో స్పాడెక్స్ మిషన్

నైపుణ్యోపన్యాసంలో పేర్కొన్న ఎన్ఆర్ఎస్ సీ పూర్వ డిప్యూటీ డైరెక్టర్ పద్మజ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) డిసెంబర్ 30న అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పాడెక్స్ మిషన్ బహుళ లక్ష్యాలతో కూడుకున్నదని, భవిష్య పరిశోధనలకు మరింత ఊతమిచ్చేదని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్ సీ) పూర్వ డిప్యూటీ డైరెక్టర్ పద్మజ యలమంచిలి పేర్కొన్నారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇస్రో […]

Continue Reading

నూతన రిజర్వాయర్లతో ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జలమండలి అధికారులతో సమీక్ష సమావేశం జనవరి 20వ తేదీ లోపు నూతన రిజర్వాయర్ల ప్రారంభం.. శరవేగంగా పెండింగ్ పనులు పూర్తి చేయండి.. వచ్చే వేసవికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయండి.. తెల్లాపూర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిధిలో నీటి ఎద్దడి నివారణకు ప్రణాళిక పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఈనెల 20వ తేదీ లోపు బొల్లారం, అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నూతన రిజర్వాయర్లను ప్రారంభించనున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం ఎమ్మెల్యే […]

Continue Reading

ఆరోగ్య పరిరక్షణపై గీతంలో అంతర్జాతీయ సదస్సు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ, హైదరాబాద్ మరో అంతర్జాతీయ సదస్సు నిర్వహణకు సమాయత్తమవుతోంది. ‘ఫార్మాస్యూటికల్, హెల్త్ సైన్సెస్ లో సమీకృత పోకడలు’ అనే అంశంపై ఫిబ్రవరి 12 నుంచి 14వ తేదీ వరకు, మూడు రోజుల అంతర్జాతీయ సదస్సును నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని సదస్సు నిర్వాహకులు డాక్టర్ ప్రతీక్ పాఠక్, డాక్టర్ ఆశిష్ ఆర్ ద్వివేది మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.విశ్వవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సంస్థల నుంచి గౌరవనీయమైన విద్యావేత్తలు, […]

Continue Reading

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : మల్లన్న స్వామి ఆశీస్సులు ప్రజలపై ఉండి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. పటాన్చెరు మండలం పోచారం గ్రామంలో సోమవారం నిర్వహించిన శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం జాతర కార్యక్రమాల్లో నీలం మధు ముదిరాజ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ జాతరలు ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి ని […]

Continue Reading

పూర్తి పారదర్శకతతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయాలన్న సమున్నత లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రవేశపెట్టారని, పూర్తి పారదర్శకతతో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని బ్లాక్ ఆఫీస్ ప్రాంగణంలో.. హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మించనున్న ఇందిరమ్మ నమూనా గృహ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల […]

Continue Reading

బ్యాక్టీరియా సంక్రమణలను ఎదుర్కోవచ్చు

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో స్పష్టీకరించిన నైపర్ ప్రొఫెసర్ పీవీ భరతం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : నూతన చికిత్సా లక్ష్యాల ద్వారా బ్యాక్టీరియా సంక్రమణలను ఎదుర్కోవచ్చని మొహాలిలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్) ప్రొఫెసర్ పీ.వీ.భరతం అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో ‘యాంటీబాక్టీరియల్స్ టార్గెటింగ్ ఎఫ్టీఎస్ జెడ్ ’ అనే అంశంపై సోమవారం ఆయన ఆతిథ్య ఉపన్యాసనం చేశారు.కణ విభజనలో కీలక పాత్ర పోషించే బ్యాక్టీరియా సైటోస్కెలెటల్ ప్రొటీన్ […]

Continue Reading

మల్లన్న ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి

పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఘనంగా బండల మల్లన్న జాతర మహోత్సవం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : మల్లన్న స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంబ కేతకి రేణుక ఎల్లమ్మ మల్లికార్జున స్వామి దేవాలయంలో నిర్వహించిన స్వామి వారి కళ్యాణ మహోత్సవం, జాతరలో ఎమ్మెల్యే జిఎంఆర్ దంపతులు ముఖ్య అతిథులుగా […]

Continue Reading

రానున్న అన్ని ఎన్నికల్లో బిజెపి జెండా ఎగుర వేస్తాం – గోదావరి అంజిరెడ్డి

– కృష్ణ మూర్తి చారి ఆధ్వర్యంలో బిజెపి లో చేరికలు మన వార్తలు, శేరిలింగంపల్లి : రానున్న అన్ని ఎన్నికల్లో బిజెపి జెండా ఎగుర వేస్తామని సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు. పటాన్ చెరు నియోజకవర్గం లో గల 111 భారతి నగర్ డివిజన్ లోని హెచ్ ఐ జీ కాలనీ లో బిజెపి సీనియర్ నాయకులు కంజర్ల కృష్ణ మూర్తి చారి ఆధ్వర్యంలో పలువురు బిజెపి పార్టీ లో చేరారు. ఈ […]

Continue Reading

సీ సా స్పేసెస్‌తో సానియా మిర్జా భాగ‌స్వామ్యం

చిన్నారుల ఆరోగ్యం, ఫిట్నెస్‌పై ప్ర‌త్యేక దృష్టి మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : ఇప్పుడు పిల్లలంతా కంప్యూట‌ర్ల‌కు, ఐపాడ్‌కు అతుక్కుపోతున్నారు, అన్నం తినేట‌ప్పుడు ఐపాడ్ చేతిలో లేకుంటే వారికి ముద్ద దిగ‌డం లేదు  ఒక త‌ల్లిగా నేను కూడా ఇదే స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నాను.  అయితే పిల్ల‌ల‌కు ఆరోగ్య‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం, మంచి ఆరోగ్యం, ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణంలో చ‌దువు అనేది ఎంతో ముఖ్యం. శ్రీ‌జ కొణిదెల‌, స్వాతి గునుపాటి ఏర్పాటుచేసిన సీ సా స్పేసెస్‌లో ఇప్పుడు నేను భాగ‌స్వామురాలిని అవుతున్నాను. […]

Continue Reading