ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దళిత వ్యతిరేకి – పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్

పటాన్ చెరు: పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దళిత వ్యతిరేకి అని, పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి కాట శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం విలేకరుల సమావేశంలో కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గత నెల 29వ తేదీన అమీన్ పూర్ మండల సర్వసభ్య సమావేశం సందర్భంగా సుల్తాన్ పూర్ ఎంపీటీసీ మధురవేణి దేవదానం గ్రామ సమస్యల పరిష్కారం కొరకు స్థానిక ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇవ్వబోగా, ఎమ్మెల్యే ఆ వినతి […]

Continue Reading

ఆర్టీఐ యాక్ట్ చట్టాలపై అవగాహన సదస్సు _కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సంస్థ

హైదరాబాద్ దక్షణాది రాష్ట్రాలలో విస్తృతంగా ఆర్టీఐ మరియు చట్టాలపై అవగాహన కల్పిస్తున్న కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సంస్థ ఆదివారం జాతీయ సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ సదస్సు లో భాగంగా చట్టాలపై అవగాహన తీసుకొచ్చేందుకు ఆర్టీఐ మరియు లోకాయుక్త మరియు సంబంధిత చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్య్రమానికి ముఖ్య అతథిగా హై కోర్టు సీనియర్ అడ్వకేట్ బుఖ్య శంకర్ గారు(టీ. ఎస్ బార్ కౌన్సిల్ మెంబర్)  ఆర్టీఐ ట్రైనర్ అయినటువంటి డా. డి.రజితా గారు, […]

Continue Reading

గురువందనం నాట్యం తో మెప్పించిన కళాకారులు…

గురువందనం నాట్యం తో మెప్పించిన కళాకారులు… హైదరాబాద్: శిల్పారామం మాదాపూర్ లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఆర్ కేస్ కళానిలయం గురువర్యులు సుందరి రవి చంద్ర శిష్య బృందం చే గురువులందరికి “గురు వందన” భరతనాట్య ప్రదర్శనతో సమర్పించారు.గురువు త్రిమూర్తి స్వరూపుడు, బ్రహ్మ ల జ్ఞానాన్ని మనలో పుట్టించి, విష్ణు మూర్తి ల రక్షించి, శివుడిలా అజ్ఞానాన్ని తుంచి మంచి చెడులను విశదీకరించి, మానవతా విలువలను, సద్గుణాలను ఎలా పొందాలో నేర్పే వారు గురువులు. అలంటి […]

Continue Reading

రాజ్ కుమార్ జ్ఞాపకార్ధం వృద్దులకు పండ్లు పంపిణీ…

రాజ్ కుమార్ జ్ఞాపకార్ధం వృద్దులకు పండ్లు పంపిణీ… హైదరాబాద్: శేరిలింగంపల్లి నియోజకవర్గం మాజీ శాసనసభ సభ్యులు బిక్షపతి యాదవ్ కుమారుడు కీర్తిశేషులు మారబోయిన రాజ్ కుమార్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా ఆర్.కె.వై టీమ్ సభ్యులు మియాపూర్ లోని వివేకానంద సేవా సంఘం ఆశ్రమంలోని వృద్ధులకు పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ కే వై టీం ప్రధాన కార్యదర్శి గుండె గణేష్ ముదిరాజ్ . ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్. గంగారం మల్లేష్ జాజిరావు శీను. రేపాన్ […]

Continue Reading

నీటి సమస్య తీర్చడానికి ప్రణాళికలు…

నీటి సమస్య తీర్చడానికి ప్రణాళికలు… శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ లోని మక్తలో ఎస్సి బస్తీలో ఉన్న నీటి సమస్య గురించి అధికారులు దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే.మియాపూర్ బిజెపి డివిజన్ నాయకులు మక్త విలేజ్ లోని నీటి సమస్య గురించి అధికారులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందించిన అధికారులు స్థానికంగా ఉన్న సమస్యలపై అధ్యయనం చేయడానికి, బస్తీలో పైప్ లైన్ వేయడానికి గల మార్గం, కనెక్షన్ పాయింట్స్ ని చూసుకోవడం జరిగిందని బీజేపీ స్థానిక బీజేపీ […]

Continue Reading

ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఘనంగా సన్మానించిన టిఆర్ఎస్ పార్టీ పట్టణ కార్యవర్గం

పటాన్చెరు పటాన్చెరు పట్టణంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్న సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అఫ్జల్ ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నీ బుధవారం సాయంత్రం ఆయన నివాసంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు అఫ్జల్, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ లు మాట్లాడుతూ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అకుంఠిత దీక్షతో, పట్టువదలని విక్రమార్కుడిలా ఆస్పత్రిని ఏర్పాటుకు చేసిన కృషి నియోజకవర్గ ప్రజలు […]

Continue Reading

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం – బీజేపీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లలిత

పటాన్ చెరు: సంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా కార్యవర్గ సమావేశానికి బీజేపీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లలిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బుధవారం పటాన్ చెరు మండలం ముత్తంగి బీజేపీ కార్యాలయంలో సంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మధురి ఆనంద్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లలిత మాట్లాడుతూ జిల్లా కార్యవర్గ సమావేశానికి వచ్చిన మహిళలు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అని అన్నారు.   జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాలలో బీజేపీ పార్టీ […]

Continue Reading

నిర్మాణాలను తొలగించడం సరియైంది కాదు – బాధితులు గడ్డ యాదయ్య, పుణ్యవతి

పటాన్ చెరు పటాన్ చెరు మండలం ముత్తంగి గ్రామపంచాయతీ పరిధిలోని మంగళవారం రోజు జాతీయ రహదారి పక్కన నిర్మాణాలను తొలగించడం సరియైంది కాదని, మా సొంత పట్టా భూముల్లోనే నిర్మాణాలు చేపట్టామని బాధితులు ముత్తంగి గ్రామానికి చెందిన గడ్డ యాదయ్య, పుణ్యవతి తెలిపారు. బుధవారం వారు విలేకరులతో మాట్లాడుతూ మా పెద్దలు సంపాదించిన పట్టా భూమి ముత్తంగి గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 528 లో కొన్ని షాపులు నిర్మాణాలు చేపట్టామని అన్నారు. వీటి పైన […]

Continue Reading

జాతీయ రహదారిపై అక్రమ నిర్మాణాల కూల్చివేతలు

పటాన్ చెరు: కోర్టు ఉత్తర్వుల మేరకు జాతీయ రహదారి పక్కన గల అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు పంచాయతీరాజ్ అధికారులు తెలిపారు. పటాన్ చెరు మండలం ముత్తంగి జాతీయ రహదారి పక్కన ఉన్న అక్రమ నిర్మాణాలను మంగళవారం కోర్టు ఉత్తర్వుల మేరకు డీఎల్పిఓ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో బారి పోలీసు బంధబస్తు మధ్య కూల్చివేస్తున్న పంచాయతీ సిబ్బంది కూల్చివేశారు. ఈ సంధర్బంగా డీఎల్పీఓ సతీష్ రెడ్డి మాట్లాడుతూ ముత్తంగి గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 523, 522, […]

Continue Reading

ఆశా వర్కర్లకు పిఆర్సి అమలు చేయాలి_సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు నాగేశ్వరరావు

పటాన్ చెరు ఆశా వర్కర్ల కు పి ఆర్ సి అమలు చేసి,కనీస వేతనం 21వేల రూపాయలు పెంచాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆశ వర్కర్లకు పిఆర్సి అమలుచేసి కనీస వేతనం 21 వేలు పెంచాలని సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని భానూర్ పి హెచ్ సి సెంటర్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం మెడికల్ ఆఫీసర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కమిటీ […]

Continue Reading