టిఆర్ఎస్ తోనే పల్లెల అభివృద్ధి

_కాంగ్రెస్, బిజెపి లను ప్రజలు విశ్వసించడం లేదు _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ,పటాన్ చెరు: కాంగ్రెస్, బిజెపి పార్టీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా.. శుక్రవారం చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని 13వ వార్డులో రాష్ట్ర ఎక్సైజ్ మరియు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి ఎమ్మెల్యే […]

Continue Reading

బిజెపి కార్యకర్త జి శ్రీనివాస్ కు అండగా ఉంటాను – గజ్జల యోగానంద్

మనవార్తలు , శేరిలింగంపల్లి : బీజేపీ కార్యకర్తలకు అండగా ఉంటానని శేరిలింగంపల్లి నియోజకవర్గం బిజెపి అసెంబ్లీ ఇంచార్జ్, కంటెస్టెడ్ ఎమ్మెల్యే గజ్జల యోగానంద్. తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ ఆదర్శ్ నగర్ శంశిగూడ కు చెందిన జి శ్రీనివాస్ ఇటీవల డీసీఎం వ్యాన్ ఢీకొని గాయపడి యాక్సిడెంట్ లో తన కాలు విరిగిందన్న విషయం తెలుసుకున్న యోగానంద్ శుక్రవారం రోజు ఆసుపత్రికి వెళ్లి శ్రీనివాస్ ను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీనివాస్ […]

Continue Reading

పోచమ్మ కు హుండీ దోనెట్ చేసిన దొంతి సత్తెమ్మ కుటుంబ సభ్యులు

మనవార్తలు , శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ డివిజన్ లో గల మక్తా లోమీ పోచమ్మ దేవాలయంలో భక్తుల సౌకర్యార్థం  స్థానికుల  శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ డివిజన్ లో గల మక్తా లోమీ పోచమ్మ దేవాలయంలో భక్తుల సౌకర్యార్థం స్థానికులు ధోoతి సత్తయ్య జ్ఞాపకార్ధం ఆయన కుటుంబ సభ్యులు. తమ సొంత నిధులతో. పోచమ్మ గుడికి హుడి ని విరాళంగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భార్య సత్తెమ్మ, కుమారులు దొంతి ప్రభు, ముదిరాజ్ శ్రీను ముదిరాజ్, […]

Continue Reading

కష్టాన్ని పంచుకుంటే తగ్గుతుంది… సఖి ఇన్ఛార్జి కల్పన , న్యాయవాది నీలిమ సూచన

మనవార్తలు ,పటాన్ చెరు:( రమేష్ ) ఏదైనా అనుకోని కష్టం ఎదురెనప్పుడు కుటుంబ సభ్యులు , ఆప్తులు , అధ్యాపకులతో పంచుకోవాలని లేదా సమీప సఖి కేంద్రాన్ని సంప్రదించాలని సంగారెడ్డిలోని సఖి కేంద్రం ఇన్ఛార్జి కల్పన , న్యాయవాది నీలిమలు గీతం విద్యార్థులకు సూచించారు . గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ ( జీఎస్వేచ్ఎస్ ) , గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ ( జీఎస్ఓ ) లు బుధవారం సంయుక్తంగా నిర్వహించిన […]

Continue Reading

బంజారాహిల్స్‌లో ఎస్ఆర్ జ్యువెలరీ స్టూడియోను ప్రారంభించిన నటి అను ఇమాన్యుయేల్

_అను ఇమాన్యుయేల్ ..మెరిసే మురిసే మనవార్తలు ,హైదరాబాద్: ప్రముఖ జ్యువెలరీ డిజైనర్ స్నేహారెడ్డి బంజారాహిల్స్‌లోని రోడ్‌ నెం.11లో ఏర్పాటు చేసిన ఎస్‌ఆర్ జ్యువెలరీ ఎక్స్‌క్లూజివ్ స్టూడియోను బుధవారం నాడు టాలీవుడ్ నటి అను ఇమాన్యుయేల్, వికారాబాద్‌ జెడ్‌పీ చైర్‌పర్సన్‌ సునీతా మహేందర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. జ్యువెలరీ డిజైనర్ స్నేహా రెడ్డి మాట్లాడుతూ, “SR జ్యువెలర్స్ మగువలకు అన్ని ముఖ్యమైన సందర్భాలకు తగ్గట్లుగా డైమండ్అం డ్ గోల్డ్ జ్యూవేలరీని డిజైన్ చేయడంలో తన ప్రత్యేకత అని అన్నారు. ఇక […]

Continue Reading

కెసిఆర్ కుటుంబ పాలనకు ముగింపు పలికే రోజులు దగ్గరలో పడ్డాయి: బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్

మనవార్తలు ,పటాన్ చెరు:( రమేష్ ) తెలంగాణ సెంటిమెంటుతో బంగారు తెలంగాణ చేస్తానని మాయమాటలు చెప్పిన కేసీఆర్ తన కుటుంబాన్ని బంగారంగా మార్చుకున్నాడని, తెలంగాణకు కాపలా కుక్కగా ఉంటానని, గుంటనక్క గా మారి తెలంగాణలో స్మశానంగా మారుస్తున్నాడని ఓబీసీ మోర్చ జాతీయ అద్యక్షలు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. మంగళవారం ముత్తంగిలో మాజీ జెడ్పీటీసీ, ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఓబీసీ జిల్లా స్థాయి సదస్సులో పాల్గొన్న […]

Continue Reading

సీఐ నాగేశ్వరరావును సర్వీస్ నుంచి తొలగించిన పోలీస్ శాఖ

మనవార్తలు ,హైదరాబాద్: సీఐ నాగేశ్వరరావు రావును సర్వీస్ నుంచి తొలగిస్తూ పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వనస్థలిపురంలో మహిళను తుపాకీతో బెదిరించి అత్యాచారం చేసిన కేసులో ఆయన జైలుకెళ్లి ఇటీవలె బెయిల్పై విడుదలయ్యారు. తీవ్రమైన నేరారోపణలు ఉన్నందున ఆర్టికల్ 311(2) బి కింద సర్వీస్ రిమూవల్ చేశారు. సర్వీస్ రిమూవల్ కోరుతూ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్.. రిక్రూట్మెంట్ అథారిటీకి లేఖ రాయగా..సీపీ లేఖను పరిగణలోకి తీసుకున్న పోలీస్ రిక్రూట్మెంట్ అథారిటీ నాగేశ్వరరావును సర్వీస్ నుంచి […]

Continue Reading

చక్కటి నిద్రతో మంచి మానసిక ఆరోగ్యం…

– గీతమ్ నిర్వహించిన ‘ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’లో డాక్టర్ డయానా మనవార్తలు ,పటాన్ చెరు: ఆరోగ్యంగా ఉండడానికి సరైన ఆహారం తీసుకోవాలని , బాగా నిద్రపోవాలని , కనీస శారీరక వ్యాయామం చేయాలని , సమాజంతో కలగలిసి పోవాలని , మద్యం / మాదకద్యవ్యాలకు దూరంగా ఉండాలని కౌన్సెలింగ్ సెక్షాలజిస్టు , హెదరాబాద్ అకాడమీ ఆఫ్ సెక్షాలజీ వ్యవస్థాపక డెరైక్టర్ డాక్టర్ డయానా మోంటెరో అన్నారు . గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ […]

Continue Reading

చాకలి ఐలమ్మ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేసిన నీలం మ‌ధు ముదిరాజ్ ను అభినందించిన మంత్రి కేటీఆర్

మనవార్తలు ,పటాన్ చెరు: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీల‌క‌ భూమిక వ‌హించిన‌ చాకలి ఐలమ్మ 128 వ జ‌యంతి ఉత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించినందుకు టీఆర్ఎస్ నేత నీలం మ‌ధు ముదిరాజ్ ను మంత్రి కేటీఆర్ అభినందించారు . సంగారెడ్డి జిల్లా చిట్కూల్ గ్రామంలో చాక‌లి ఐల‌మ్మ జయంతోత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించినందుకు మంత్రి కేటీఆర్ స‌న్మానించారు .చిట్కూల్ గ్రామంలో చాక‌లి ఐల‌మ్మ‌ అతిపెద్ద‌ కాంస్య విగ్ర‌హం అవిష్క‌ర‌ణ‌కు తాను రావాలేక‌పోయాన‌ని మంత్రి కేటీఆర్ ఈ సంద‌ర్భంగా తెలిపారు. […]

Continue Reading

జర్నలిస్టుల సమస్యలు తీర్చాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ముందు టి డబ్ల్యు జె ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన

మనవార్తలు , రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లాలో అర్హులైన జర్నలిస్టులకు ఇండ్లు, ఇళ్ళస్థలాలు మంజూరు, ఇతర సమస్యల పరిష్కారించాలని కోరుతూ సోమవారం రోజు కొంగర కలాన్ లోని. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించిన అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు ఆట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పని చేస్తున్న జర్నలిస్టులు ప్రభుత్వం నుంచి ఇళ్ళు లేదా ఇళ్ళస్థలాలు పొందేందుకు చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారని, […]

Continue Reading