నిరుపేదలకు అండగా సీఎంఆర్ఎఫ్

_లక్ష లక్షల రూపాయల ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిది అండగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు మండలం పెద్దకంజర్ల గ్రామానికి చెందిన శేకర్ గత కొద్దిరోజుల క్రితం రెండు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. మెరుగైన చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం స్థానిక ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకుల ద్వారా సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకున్నారు. […]

Continue Reading

గీతం హెదరాబాద్లో ఎం.ఫార్మశీ అడ్మిషన్లు…

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో ( ఎస్వోపీ ) లో ఈ విద్యా సంవత్సరం ( 2022-23 ) నుంచి ఎం.ఫార్మశీ కోర్సుల నిర్వహణకు ఫార్మశీ కౌన్సిల్ అనుమతి ఇచ్చినట్టు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఎస్ కుమార్ తెలిపారు . ఫార్మాస్యూటిక్స్ , ఫార్మాసూటికల్ అనాలిసిస్ వంటి ఎం.ఫార్మశీ కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు . ఎం.ఫార్మ్లో ప్రవేశాల కోసం గీతం నిర్వహించే […]

Continue Reading

ఇంటర్నేషనల్ బీచ్ వాలీబాల్ టీమ్ కు ఎంపికైన తెలుగు తేజాలు

  శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : : ఇంటర్నేషనల్ వాలీబాల్, మరియ బీచ్ వాలీబాల్ ప్లేయర్స్ అయిన భేల్ జ్యోతి విద్యాలయా హై స్కూల్ పూర్వ విద్యార్థి అయిన కృష్ణం రాజు, మరియు నరేష్ లు కస్టమ్స్ అండ్ సెంట్రల్ టాక్స్ జి ఎస్ టి లో ఇన్స్ పెక్టర్లు గా హైదరాబాద్ లో పనిచేస్తున్నారు. చిన్నప్పటి నుండి వాలీబాల్, బీచ్ వాలీబాల్ క్రీడపై దృష్టి పెట్టి నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలో రాణిస్తున్నారు. ఇప్పటికే అనేక సార్లు ఎన్నో […]

Continue Reading

నమ్ముకున్న కార్యకర్తకు అండగా నిలిచిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_ఆపరేషన్ కోసం లక్ష రూపాయల తక్షణ ఆర్థిక సహాయం పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : తనను నమ్ముకున్న కార్యకర్తలకు, మద్దతుదారులకు కష్టనష్టాల్లో అనునిత్యం అండగా నిలుస్తూ నేటితరం రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి.పటాన్చెరు పట్టణానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త తాహెర్ కొంత కాలం క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. నడుము కింది భాగంలో ఎముక విరిగిపోవడంతో ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు.విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్ సోదరుడు, […]

Continue Reading

ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేట్ పరం చేస్తున్న మోడీ

_తాము అధికారంలోకి వస్తే అన్నిటినీ కాపాడుతాం – రాహుల్ గాంధీ పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : కేంద్రలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రoలో ఉన్న తెరాస పార్టీలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేట్ పరం చేస్తున్నాయని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బీహెచ్ఈఎల్ తో పాటు ఇతర పరిశ్రమలను కాపాడుతామని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ అన్నారు. ముత్తoగిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం పరిశ్రమలన్నింటిని ప్రైవేటు […]

Continue Reading

హరిత సాంకేతికతపై జాతీయ సదస్సు…

– అమూర్త పత్ర సమర్పణకు తుది గడువు : ఈనెల 20 పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్లోని పర్యావరణ శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో డిసెంబర్ 8-9న ‘ గ్రీన్ టెక్నాలజీస్ ఫర్ సస్టెయినబుల్ ఫ్యూచర్ ‘ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సును నిర్వహించనున్నారు . ఈ విషయాన్ని సదస్సు నిర్వాహకురాలు డాక్టర్ ఎం . కిరణ్మయిరెడ్డి గురువారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు . ఈ సదస్సు […]

Continue Reading

పటాన్ చెరులో అంబరాన్ని అంటిన కేసరి లాల్ యాదవ్ సంగీత విభావరి

_జనసంద్రంగా మైత్రి క్రీడా మైదానం _తరలివచ్చిన ఉత్తర భారతీయులు _ప్రతి ఒక్కరిని సొంత బిడ్డల్లా చూసుకుంటున్నాం.. మనవార్తలు ,పటాన్ చెరు: పటాన్చెరు పట్టణం జనసంద్రంగా మారింది. వేలాది మంది ఉత్తర భారతీయులు తమ పవిత్రమైన ఛట్ పూజ పురస్కరించుకొని.. పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మైత్రి మైదానంలో నిర్వహించిన భోజ్ పూరి నటుడు కేసరి లాల్ యాదవ్ సంగీత విభావరి అందరిని ఉర్రూతలూగించింది.పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఇస్నాపూర్, పాశ మైలారం, రామచంద్రాపురం, బొల్లారం, పటాన్చెరు […]

Continue Reading

గీతమ్ ఉత్సాహంగా ‘ హలోవీన్ డే….

మనవార్తలు ,పటాన్ చెరు: ‘ పాశ్చాత్య దేశాలలో ఆల్ సెయింట్స్ డే సందర్భంగా ప్రతియేటా అక్టోబర్ 31 న హలోవీన్ జరుపుకుంటారు . భయానక ఉత్సవంగా విశ్వవ్యాప్తంగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హాస్టల్ విద్యార్థులు మంగళవారం క్రీడా మైదానంలో జరుపుకున్నారు . ఈ సందర్భంగా విద్యార్థులు విభిన్న వేషధారణలతో అలరించారు . ముఖానికి రంగులు , సరదా ఆటలతో పాటు సంగీతం / బ్యాండ్ వంటి పలు సాంస్కృతిక […]

Continue Reading

గీతమ్ ఘనంగా జాతీయ ఐక్యతా దినోత్సవం….

మనవార్తలు ,పటాన్ చెరు: భారతదేశ తొలి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 147 వ జయంతిని పురస్కరించుకుని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హెదరాబాద్లోని జాతీయ సేవా పథకం ( ఎన్ఎస్ఎస్ ) విద్యార్థులు సోమవారం ‘ ఐక్యతా ర్యాలీ’ని నిర్వహించారు . గాంధీ విగ్రహం నుంచి ఆరంభమై గీతం ప్రాంగణాన్ని చుట్టివచ్చిన ఈ ర్యాలీలో విద్యార్థులు , అధ్యాపకులు , సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు . ర్యాలీ ప్రారంభానికి ముందు విద్యార్థులంతా జాతి ఐక్యత […]

Continue Reading

విభిన్న సంస్కృతులకు నిలయం పటాన్చెరు

_ఛట్ పూజ సందర్భంగా చెరుకు పంపిణీ మనవార్తలు ,పటాన్ చెరు: విభిన్న సంస్కృతులకు నిలయంగా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఉత్తర భారతీయులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే ఛట్ పూజా సందర్భంగా.. ఆదివారం ఉదయం తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చెరుకును పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మినీ ఇండియా గా పేరుందిన […]

Continue Reading