లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

మన వార్తలు, శేరిలింగంపల్లి : లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఘట్టమనేని బాబురావు జన్మదిన సందర్బంగా ఆదివారం రోజు లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ హెల్పింగ్ హాండ్స్ అధ్యక్షుడు మొవ్వా సత్యనారాయణ, కార్యదర్శి సిహెచ్ .నవీన్ గౌడ్, కోశాధికారిఎస్. ప్రశాంత్ ల ఆధ్వర్యంలో 150 మందికి పైగా పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరి, పృథ్వి ,చిట్టా రెడ్డి ప్రసాద్ , పృథ్వి, మరియు హెల్పింగ్ హాండ్స్ టీం పాల్గొన్నారు.

Continue Reading

ముదిరాజు ల రిజర్వేషన్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి – ముదిరాజ్ చైతన్య వేదిక

మన వార్తలు, శేరిలింగంపల్లి : ముదిరాజుల రిజర్వేషన్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ముదిరాజ్ చైతన్య వేదిక డిమాండ్ చేసింది. బిసిసి భవన్ లో ముదిరాజు లకు రాజ్యంగ బద్దంగా రావాల్సిన హక్కుల కోసం”ఆలోచనపరుల మేధోమధనం” నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ చైతన్య వేదిక కార్యవర్గ సభ్యులు శివ ముదిరాజ్ మాట్లాడుతూ, ముదిరాజు లు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక కలిగిన ఉన్నప్పటికీ విద్య, ఉద్యోగాలలో చట్ట బద్ధంగా రావాల్సిన వాటా కోసం ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నారు […]

Continue Reading

ఎమ్మిగనూరులో వర్షాలకు రోడ్లు చిద్రం… తాగునీటిలో మురికి నీరు వస్తుందంటూ కాలనీవాసుల ఆవేదన

ఎమ్మిగనూర్,మక్బుల్ బాషా,మనవార్తలు ప్రతినిధి : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లో వారం రోజులు గా కురుస్తున్న భారీ వర్షాలకు శివారు కాలనీ రోడ్లు చిత్తడి గా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ సమస్యలు అధికారులు, స్థానిక నాయకులకు, ఎమ్మెల్యే కు చెప్పిన పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని శివారు కాలనీ లు మైనారిటీ కాలనీ, శివన్న నగర్, మిలిటరీ కాలనీ, మహబూబ్ నగర్ కాలనీలలో వారం రోజులు […]

Continue Reading

పటాన్ చెరు ఎమ్మెల్యే జీఎంఆర్ కు పుత్రశోకం

– ఎమ్మెల్యే తనయుడు గూడెం విష్ణువర్ధన్ రెడ్డి మృతి  – నివాళులర్పించిన మంత్రులు మహమ్మద్ అలీ, హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి – అందరిని తీవ్రంగా కలిసి వేసిన ఎమ్మెల్యే జీఎంఆర్ అర్ధనాథాలు పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పుత్రశోకంలో మునిగిపోయారు. అనారోగ్యంతో ఎమ్మెల్యే పెద్ద కుమారుడు గూడెం విష్ణువర్ధన్ రెడ్డి (35) గురువారం ఉదయం హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో మృతి చెందాడు. కుమారుడి మరణంతో […]

Continue Reading

తమ్లోని వనరులను వినియోగించుకుని బాగా ఎదగాలి

_తొలి ఏడాది విద్యార్థులకు అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ సూచన పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతమ్లోని విశ్వశ్రేణి మౌలిక వనరులను వినియోగించుకుని, ప్రణాళికాబద్ధంగా సమయాన్ని వెచ్చించి, ఆసక్తి ఉన్న అంశాలపై దృష్టి కేంద్రీకరించి, చదువుతో పాటు ఇతరత్రా కార్యకలాపాలలో కూడా పాల్గొని అత్యుత్తము పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ సూచించారు. ఉపకులపతి ప్రొఫెసర్ దయానంద సిద్ధవట్టం, ప్రోనీసీ (క్యాంపస్ లెఫ్ట్) ప్రొఫెసర్ గౌతమరావులతో కలిసి బుధవారం గీతన్తో తొలి ఏడాది ప్రవేశం పొందిన విద్యార్థులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు.విద్యార్థులు […]

Continue Reading

సరికొత్త పరిజ్ఞానంతో సంతాన సాఫల్యం

_ఏ ఐ ఆధారిత ఆర్ ఐ విట్ నెస్ సిస్టంను ప్రారంభించిన సినీ నటి ప్రణీత  _ఫర్టీ 9 ఫర్టిలిటీ సెంటర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సి. జ్యోతి మనవార్తలు ,హైదరాబాద్: ఈ ఏ ఐ ఆధారిత ఆర్ ఐ విట్ నెస్ సిస్టం వంటి సరికొత్త పరిజ్ఞానంతో సంతాన సాఫల్యం సులభతరమని ప్రముఖ సినీ నటి ప్రణీత అన్నారు. పని ఒత్తిడి, ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పులతో నేటి మహిళల్లో సంతానం కలగడం మంగళవారం సికింద్రాబాద్ […]

Continue Reading

మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేయాలి

_సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు పి పాండురంగారెడ్డి పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : మణిపూర్ రాష్ట్ర ముఖ్య మంత్రి తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు పి పాండురంగా రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం సీఐటీయూ అధ్వర్యంలో పట్టణంలోని జాతీయ రహదారిపై కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్దం చేశారు. ఈ సందర్భంగా పాండు రంగా రెడ్డి మాట్లాడుతూ మణిపూర్ రాష్ట్రంలో మే నెలలో మహిళలను నగ్నంగా ఊరేగించి న ఘటనలో దుండగులనువెంటేనే […]

Continue Reading

మణిపుర్ లో హింస కాండను ఆపాలని కోరుతూ శాంతియుత ర్యాలి

ఎమ్మిగనూర్,మనవార్తలు ప్రతినిధి : మణిపూర్ లో క్రైస్తవుల పై జరుగుతున్న దాడులకు నిరసనగా కర్నూల్ జిల్లా,ఎమ్మిగనూరు పట్టణంలో దళిత క్రైస్తవ సంఘాలలు ధర్నా చెప్పట్టారు పట్టణ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యోహాను,దళిత క్రైస్తవ కొ-కన్వీనర్ పి.ఆశీర్వాదం, దళిత క్రైస్తవ కౌ-కన్వీనర్ బి. పాస్టర్ ప్రసాద్,కె అనిల్ కుమార్ ,అడ్వొకేట్ ఎస్. ఆనంద్, ఎమ్మిగనూర్ తాలూకా పాస్టర్స్ సెకరేటరీ పాస్టర్. ప్రేమ్ కుమార్ లు పాల్గొని వర్షాన్ని లెక్కచేయకుండా భారీగా తరలి వచ్చిన దళిత క్రైస్తవులతో ఎంబి చర్చి […]

Continue Reading

అర్హులంతా ఓటరుగా నమోదు కావాలి…

– గీతం విద్యార్థులకు డిప్యూటీ తహశీల్దార్ రాములు సూచన పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : అర్హులు ఓటర్లుగా నమోదు కావాలని పటాన్చెరు డిప్యూటీ తహశీల్దార్ బొమ్మ రాములు పిలుపునిచ్చారు. నూతన ఓటర్ల నమోదుపై అవగాహనా కార్యక్రమాన్ని బుధవారం ఆయన గీతం విశ్వవిద్యాలయంలో నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి రాములు మాట్లాడుతూ, జిల్లాలో నూతన ఓటరు నమోదు శాతం ఆశించిన దానికంటే తక్కువగా ఉందన్నారు. దానిపై అవగాహన కల్పించేందుకు గాను 18 ఏళ్లు నిండిన వారితో ముఖాముఖి నిర్వహిస్తున్నట్టు చెప్పారు. […]

Continue Reading

ఆర్ .కే .వై .టీం ఆధ్వర్యంలో ఉచిత గొడుగుల పంపిణీ కార్యక్రమం

_సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం–రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ మన వార్తలు, శేరిలింగంపల్లి : అతిగా కురుస్తున్న వర్షపాతాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆర్ కే వై టీం సభ్యులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ గారి సమక్షంలో ఈరోజు మదినగూడ లో ఉచితంగా గొడుగుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా టీం సభ్యులు మాట్లాడుతూ మా నాయకులు రవికుమార్ యాదవ్ గారి ఆదేశాల మేరకు నిరుపేదలైన వారికి ఉచితంగా గొడుగులు పంపిణీ […]

Continue Reading