ఆలయ నిర్మాణానికి భూమి పూజ హాజరైన ఎమ్మెల్యే జిఎంఆర్

Districts politics Telangana

అమీన్పూర్

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని భ్రమరాంబికా కాలనీలో నూతనంగా నిర్మించనున్న శ్రీ శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయం నిర్మాణం భూమి పూజ కార్యక్రమంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, ఎంపీపీ దేవానందం, వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, స్థానిక కౌన్సిలర్లు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *