మన వార్తలు,పటాన్చెరు
పెద్ద దిక్కు లేని ఓ మహిళ ఇంటి నిర్మాణానికి ఎండిఆర్ పౌండేషన్ సహకారం అందించింది. పటాన్ చెరు బండ్లగూడలో నివాసం ఉంటున్న వడ్డే ఎల్లమ్మ ఇల్లు శిథిలావస్థకు చేరుకుంది. గత వర్షాకాలంలో నీరు ఇంటిలోకి వెళ్లి పడుకోవడానికి కూడా ఇబ్బందిగా మారిన దుస్థితి ఏర్పడింది. ఆమె ఇటీవలే ఇంటి నిర్మాణం చేపట్టింది. దీంతో ఆమె దుస్థితిని ఎండిఆర్ పౌండేషన్, చైర్మన్, పటాన్చేరు మాజీ సర్పంచ్ మాదిరి దేవేందర్ రాజు ముదిరాజ్ గారి దృష్టికి స్థానికులు తీసుకువచ్చారు. దీంతో స్పందించిన ఎండిఆర్ పౌండేషన్ ఆమె ఇంటి నిర్మాణానికి 20,000 ఆర్థిక సహాయం అందించారు. ఆమె ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…