మనవార్తలు , శేరిలింగంపల్లి :
త్రివేణి విద్యార్థినీ విద్యార్థులు ఆజాదీక అమృత్ – హర్ ఘర్ క తరంగ్ కార్యక్రమంలో భాగంగా శనివారం రోజు చందానగర్ జిహెచ్ఎంసి ఆఫీస్ నుండి చందానగర్ పీజేఆర్ స్టేడియం వరకు త్రివేణి స్కూల్ విద్యార్థులు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్లు జగదేశ్వర్ గౌడ్, మంజుల రెడ్డి, నార్నే శ్రీనివాస్, ఉప్పల పాటి శ్రీకాంత్, జి.హెచ్.ఎం.సి.సిబ్బంది కల్సి ర్యాలీ నిర్వహించారు
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…