శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి :
శేరిలింగంపల్లి మండల మరిధిలో గల దీప్తి శ్రీనగర్ లోని క్రిసెందో ఆర్ట్స్ స్కూల్ అన్యువల్ డే సందర్భంగా స్కూల్ ఫౌండర్ మెర్సీ ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా రామొస్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ జాతీయ చైర్మన్ అండ్ బి అర్ టి యూ రాష్ట్ర నాయకులు తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి హాజరై పిల్లలకు సర్టిఫికెట్స్, మెమెంటోస్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాల నుండి ఇన్స్టిట్యూట్ రన్ చేస్తూ పిల్లలకు డాన్స్, మ్యూజిక్, గిటార్, కీబోర్డ్, లాంటి అనేక యాక్టివిటీస్ నేర్పిస్తూ పిల్లల్ని చైతన్య పదంలో నిలుపుతున్నారని, రోజురోజుకు పిల్లలకు నేర్పించే విధానాన్ని చూసి పిల్లల పేరెంట్స్ కూడా ఉత్సాహంతో పిల్లలకు ప్రాధాన్యత ఇస్తూ నేర్పిస్తున్నారని తెలిపారు. ఇలాంటి యాక్టివిటీస్ ఇంకెన్నో కొనసాగించాలని మా వంతు సహాయ సహకారాలు కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ శ్రీనివాస్ శర్మ,, సింగర్ సావిత్రి, సుహాసిని, గాయత్రి, ఇనిస్ట్యూట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…