Telangana

గీతమ్ పీఎఫ్ఎంఏపె వర్క్ షాప్…

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్ లోని గణితశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఈనెల 19-21 తేదీలలో ‘ఫిజిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అండ్ అప్లికేషన్స్’ (పీఎఫ్ఎంఏ)పై మూడు రోజుల వర్క్షాపు నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని కార్యక్రమ నిర్వాహకులు ప్రొఫెసర్ కె.మారుతీప్రసాద్, డాక్టర్ మహతర్ రెజాలు సోమవారం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో వెల్లడించారు.ఫ్లూయిడ్ డెన్హమిక్స్ లోని ప్రాథమిక మోడలింగ్ అంశాలు, కనిపించే నానీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లను పరిష్కరించడానికి పెట్టర్ఫేషన్ మెథడ్స్, డిఫరెన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్ మెథడ్, ఎఫ్ఎఎం, ఎఫ్పీఎం వంటి విశ్లేషణాత్మక, సంఖ్యా వర్క్స్ ను పాల్గొనేవారికి పరిచయం చేయడం ఈ వర్క్షాప్ (పార్ట్-4) ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.ఇందులో పాల్గొనేవారి పరిశోధనా నైపుణ్యాలను మెరుగుపరచడానికి ఉపకరిస్తుందని, అయితే పరిమిత సంఖ్యలోనే పాల్గొనడానికి అవకాశం కల్పిస్తామన్నారు. ఆసక్తి ఉన్నవారు, వివరాలను ముందుగా తెలియజేయాలని, వారు రెండు విధాలుగా- ఆసక్తి ఉన్న సమస్యపై ప్రెజెంటేషన్ను తీసుకురావడం, లేదా అప్పటికప్పుడు సమస్యను ఎంచుకొని ప్రదర్శనను సిద్ధం చేయడంగా వారు వివరించారు.ఇందులో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవారు ఈ లింక్ https://forms.gle/wdrFnKe3fZvViTyH9 ద్వారా నేరుగా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని, లేదా ఇతరత్రా వివరాల కోసం డాక్టర్ జె. విజయశేఖర్ (9700 6688 75)ను సంప్రదించాలని సూచించారు

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago