మనవార్తలు , శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి నియోజకవర్గ బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు రవి కుమార్ యాదవ్ జన్మదిన సందర్భంగా మియాపూర్ డివిజన్ మక్త మహబూబ్ పేట్ నుండి భారీ ఎత్తున యువకులు నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరి రవికుమార్ యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సామాజిక సేవాకార్యక్రమం లో రవి కుమార్ యాదవ్ జన్మదినo సందర్భంగా మక్తా గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న గడ్డం వరలక్ష్మి గత కొన్ని రోజులుగా మెదడు వ్యాధితో బాధపడుతుoది.
బీజేపీ నాయకులు గుండె గణేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో సదరు విద్యార్థినికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించి, అక్కడ చదువుతున్న విద్యార్థినీ ,విద్యార్థులకు ఉచితoగా బిర్యానీ ప్యాకెట్లను అందించారు.ఈ కార్యక్రమంలో రాఘవేంద్ర రావు, ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్, మల్లేష్, శ్రీను, రాము, చందు, అంజనలు, సోను కుమార్, దినిష్, నరేష్, దుర్గేశ్వర్, శ్యామ్, అంజి, హరి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…