మన వార్తలు
కేంద్ర వినియోగదారుల మంత్రిత్వశాఖకు చెందిన అధికారులతో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారి నేతృత్వంలో మంత్రులు నిరంజన్ రెడ్డి గారు, గంగుల కమలాకర్ గారు, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవ రావు గారు, టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వరరావు గారు, పలువురు ఎంపీలు, రాష్ట్ర అధికారులు భేటీ అయ్యారు . ధాన్యం సేకరణ వ్యవహారంపై కేంద్ర అధికారులతో వారు చర్చించారు. యాసంగిలో బాయిల్డ్ రైస్ కొనబోమని ఇటీవల కేంద్రం స్పష్టం చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఢిల్లీలోని కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ అధికారులతో మంగళవారం నాడు ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి స్పష్టత కోసం రాష్ట్ర మంత్రులు, ఎంపీలు సమావేశం అయ్యారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…