మనవార్తలు ,శేరిలింగంపల్లి :
పేదలకు సేవ చేయడం లోనే సంతృప్తి ఉందని నమ్మే ఆర్ కె వై టీమ్ సభ్యులు అందుకు తగ్గట్టు సేవా కార్యక్రమాలు నిర్వయిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అందులో భాగంగానే గురువారం రోజు ఆర్ కె వై టీమ్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబానికి వాళ్ళ చెల్లి మ్యారేజ్ కి ఆర్ కే వై టీం ఐదువేల రూపాయల విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ కె వై టీమ్ సభ్యులు గుండె గణేష్ ముదిరాజ్, జాజేరావు శ్రీను, జాజే రావు రాము, వినోద్ ,జాన్ రెడ్డి ఇతరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…