మనవార్తలు, శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి నియోజకవర్గం లో మక్తమహబూబ్ పేట్ కి చెందిన బిజెపి సీనియర్ నాయకులు గుండె గణేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో హుజురాబాద్ బై ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలుపు సందర్బంగా స్వీట్లు పంచుకొని సంబరాలను అంబరన్నాంటించారు. ఈ కార్యక్రమం లో బిజెపి నాయకులు ఆకుల లక్ష్మాన్ ముదిరాజ్,గంగారాం మల్లేష్, జాజేరావు శ్రీను,జాజెరావు రాము,అంజయ్య,సోనూకుమార్ యాదవ్, రాజేందర్ వర్మ,గోపినాయుడు,నరేష్ చారి, దుర్గేష్, బి. రమేష్, జి. నారాయణ, జి. వెంకటేష్, రాజు, నాని, సిద్దు మరియు తదితరులు విజయోత్సవంలో పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…