ప్రతి ఒక్కరు నిరుపేదలు ఆదుకోవాలి…
– కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చిన్న ముదిరాజ్
పటాన్ చెరు:
లాక్డౌన్ సమయంలో ప్రతి ఒక్కరూ పేదలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చిన్న ముదిరాజ్ అన్నారు. బుధవారం పటాన్చెరు పరిధిలో నిరుపేదలకు ఆహార పదార్థాలను, వాటర్ బాటిళ్లను అందజేశారు. ఈ సందర్భంగా చిన్న ముదిరాజ్ మాట్లాడుతూ… సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్ఫూర్తితో తన వంతు సాయంగా నిరుపేదలకు ఆహారపదార్ధాలు అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో సల్మాన్,శ్రీనివాస్, గాలయ్య యాదవ్, మల్లేష్ యాదవ్, ఎస్ వై రాజు తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…