మనవార్తలు ,సంగారెడ్డి:
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ బీసీ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో గురువారం రోజు నవభూమి విలేకరి నరసింహ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా పిల్లలకు ఆడుకోవడానికి పాఠశాల అధ్యాపాకుల కోరిక మేరకు క్యారం బోర్డులు, స్కిప్పింగ్ తాడులు,రింగ్స్ ను టీ. రవీందర్ రెడ్డి చేతుల మీదుగా అందచేయడం జరిగింది. చదువుతో పాటు శారీరక శ్రమ, అట పాటలు కూడా ముఖ్యమే కాబట్టి అట వస్తులు బహుకరించ చారు .ఈ కార్యక్రమంలో కౌన్సెలర్ వి. శ్రీకాంత్ యాదవ్, టీఆర్ఆర్ కుటుంబ సభ్యులు రాఘవేంద్ర రెడ్డి, లక్ష్మణ్ స్వామి, టీ. మేఘన రెడ్డి, కే. సరస్వతి,శ్రీకాంత్ రెడ్డి, రోహిత్ సింగ్,ఎస్. లక్ష్మి, పాఠశాల హెడ్ మాస్టర్ శేషిధర్, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…