మనవార్తలు ,మియపూర్ :
వర్షాకాలంలో తమ విధుల్లో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు మున్సిపల్ కార్మికులకు మియపూర్ డివిజన్ లోని మక్తా గ్రామానికి చెందిన బీజేపీ నేత, ఆర్ కె వై టీమ్ ప్రధాన కార్యదర్శి గుండె గణేష్ ముదిరాజ్ గొడుగుల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఆర్ కె వై టీమ్ పేరుతో ప్రత్యేకంగా తయారు చేహించిన గొడుగులను అందజేశారు. ముందుగా నిరాశ్రుయులైన ప్రజలకు, పేదవారికి ఇచ్చిన అనంతరం పారిశుద్ధ్యకార్మికులకు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాజెరావు శ్రీను, రాము, నరేష్ తదితరులు పాల్గొన్నారు
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…