మనవార్తలు ,మియపూర్ :
వర్షాకాలంలో తమ విధుల్లో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు మున్సిపల్ కార్మికులకు మియపూర్ డివిజన్ లోని మక్తా గ్రామానికి చెందిన బీజేపీ నేత, ఆర్ కె వై టీమ్ ప్రధాన కార్యదర్శి గుండె గణేష్ ముదిరాజ్ గొడుగుల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఆర్ కె వై టీమ్ పేరుతో ప్రత్యేకంగా తయారు చేహించిన గొడుగులను అందజేశారు. ముందుగా నిరాశ్రుయులైన ప్రజలకు, పేదవారికి ఇచ్చిన అనంతరం పారిశుద్ధ్యకార్మికులకు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాజెరావు శ్రీను, రాము, నరేష్ తదితరులు పాల్గొన్నారు
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…