–ఎండిఆర్ ఫౌండేషన్ ద్వారా విస్తృత సేవాలు
మనవార్తలు ,పటాన్ చెరు:
సామాజిక సేవ కార్యక్రమాల నిర్వహిస్తున్న ఎండీఆర్ ఫౌండేషన్ ,ప్రతి పేదవారికి తోడుగా నిలబడతానని మానవ సేవే మాధవ సేవాగా మరో సారి ఇంటి నిర్మాణానికి రూ.20 వేలు ఆర్థిక సహాయం అందజేసి తన ఉదారత చాటుకున్నారు.పటాన్చేరు జిహెచ్ఎంసి డివిజన్ బండ్ల గూడ పరిధిలోని లక్ష్మి అన్నా నేను ఇళ్లు కట్టుకుంటున్న సాయం కావాలే అని అడగగానే వెంటనే స్పందించి తన వంతుగా ఆర్థిక సహాయాన్ని అందజేసి పెద్ద మనసు చాటుకున్నారు.ఈ సందర్భంగా ఎండిఆర్ పౌండేషన్ ఛైర్మన్ దేవేందర్ రాజు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు పెద్ద కొడుకుగా అండగా వుంటానని తెలిసిపారు.కార్యక్రమంలో బండ్లగూడ మాజీ ఉపసర్పంచ్ జంగులు, ఫౌండేషన్ ప్రెసిడెంట్ మధు, ప్రణీత్, విక్రమ్ పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…