Telangana

ఆయుర్వేదంతో సంపూర్ణ ఆరోగ్యం- సినీనటి యాంకర్ సుమ

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :

ఆయుర్వేదంతో సంపూర్ణ ఆరోగ్యం చెందుతుందన్నారు యాంకర్ సుమ కనకాల అన్నారు. హైదరాబాద్ కూకట్ పల్లి కె పి హె బి లో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలోనే ఆటిజం, ఏడి హెచ్ డి ఇష్యూస్ కోసం చిన్నపిల్లలకు పంచకర్మ చికిత్సలను అందించే ఏకైక హాస్పిటల్ శ్రీ ప్రథమ ఆయుర్వేద పంచకర్మ హాస్పిటల్ ను ఆమె ప్రారంభించారు. సినీ నటి సుమ మాట్లాడుతూ ఆయుర్వేద వైద్య అనేది చాలా పురాతనమైన వైద్యం ఇది ఎక్కువగా కేరళ లో చేస్తారు ఇపుడు అందరూ అక్కడకి వెళ్ళవలసిన అవసరం లేకుండా ఇపుడు మన హైదరాబాద్ ఆయుర్వేద వైద్య చేస్తున్నారు. మరిఇపుడు చిన్న పిల్లలో ఆటిజం అనేది ఎక్కువగా వస్తుంది దాని సరే వైద్య చేస్తే తొందరా నయమై పోతుంది. అత్యవసరం అయితేనే అల్లోపతి వైద్య విధానాన్ని అనుసరించాలి తప్ప సాధారణ పరిస్థితిలో ప్రకృతి సిద్ధంగా వ్యాధులను నయం చేసే ఆయుర్వేద వైద్య అనుసరించాలని అన్నారు. ప్రకృతిలో లభించే పదార్ధాలతో చేసిన మందులు మానవుని శరీరం పై చెడు ప్రభావం చూపించకుండా వ్యాధులను నయం చేస్తాయని చెప్పారు. శ్రీ ప్రథమ ఆయుర్వేద పంచకర్మ హాస్పిటల్ వ్యవస్థాపకులు, డైరెక్టర్, మరియు ఆయుర్వేద వైద్య నిపుణురాలు అయిన డాక్టర్. బీశెట్టి శాంతి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలోనే ఆటిజం, ఏడి హెచ్ డి ఇష్యూస్ కోసం చిన్నపిల్లలకు పంచకర్మ చికిత్సలను అందించే ఏకైక హాస్పిటల్ శ్రీ ప్రథమ ఆయుర్వేద పంచకర్మ హాస్పిటల్ శ్రీ ప్రథమ ఆయుర్వేద పంచకర్మ హాస్పిటల్ 2011లో తన ప్రయాణాన్ని ప్రారంభించింది, మొట్టమొదటి హాస్పిటల్ వైజాగ్ లో ప్రారంభించబడింది.. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి బెంగుళూరు మరియు హైదరాబాద్ లో ఇప్పటికే తమ సేవలను అందిస్తూ వస్తున్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago