మనవార్తలు , శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి నియోజిక వర్గం లోని కొండాపూర్ లో గల రాజరాజేశ్వరీ కాలనీ లో సర్వే నెంబర్ 78 నుంచి 93 లో గల ప్లాట్ నెంబర్ 102 లో ఎలాంటి అనుమతులు లేకుండా కమర్షియల్ భవనం నిర్మాణం జరుపుతున్నారని రాజరాజేశ్వరీ కాలనీ ప్రెసిడెంట్ విజయ కృష్ణ స్థానిక జోనల్ కమీషనర్ కు ఫిర్యాదు చేసారు .అనంతరం అయన మాట్లాడుతూ కాలనీ లో ఎలాంటి చిన్న నిర్మాణాలు జరిపిన రేకులు షెడ్లు తో సహా అనుమతులు లేకుండా జరుపుతే సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేస్తున్న తరుణం లో మరి ఈ భారీ నిర్మాణం పై అధికారులు ఎందుకు చర్య తీసుకోవడం లేదో మాకు అర్ధం కావడం లేదు అని విజయ్ కృష్ణ వాపోయారు తక్షణమే కమీషనర్ స్పందించి టౌన్ ప్లానింగ్ అధికారులకు ఆదేశాలిచ్చి అక్రమ నిర్మాణం పై చర్యలు తీసుకోవాలని కాలనీ అసోసియేషన్ సభ్యులు కోరారు.
గీతం కార్యశాల ప్రారంభోత్సవంలో ఐఐటీ భువనేశ్వర్ ప్రొఫెసర్ ఆశాభావం పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారతదేశం ప్రపంచ సెమీకండక్టర్…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న మాజీ ప్రొఫెసర్ సి.రాఘవేంద్రరావు పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : రాబోయే మూడు దశాబ్దాలు…
శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి : పోలీసుల సేవలు మరువలేనివనీ కృష్ణ మూర్తి ఫౌండేషన్ చైర్మన్ కంజర్లకృష్ణ మూర్తి చారి అన్నారు.…
శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణలో ఉప ఎన్నికలు జరుగుతున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది.హైదరాబాద్ జిల్లా…
19 మంది లబ్ధిదారులకు 7 లక్షల 22 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ పటాన్ చెరు ,మనవార్తలు…
అతి త్వరలో శాశ్వత ప్రాతిపాదికన పాలిటెక్నిక్ కళాశాల భవనం పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరు…