మనవార్తలు ,పటాన్ చెరు;
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వినూత్న పథకాలకు శ్రీ కారం చుట్టిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కిందని చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మీ పథకం పేదలకు వరంగా మారిందని తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం పరిధిలోని లక్డారం గ్రామ పరిధిలోని అమర్ కుమార్తె వివాహానికి చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ 15 వేల ఆర్థిక సాయం అందించారు.
పేదింటి తల్లిదండ్రులు బిడ్డల వివాహానాకి ఎన్నో కష్టాలు పడుతున్నారని..టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక సీఎం కేసీఆర్ అన్నలా లక్ష నూటపదహార్ల రూపాయలు అందిస్తున్నాడని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ స్పూర్తితో తమ గ్రామ పరిధిలో వివాహం చేసుకునే పేద బిడ్డలకు తనవంతు సాయంగా సహాయం అందిస్తున్నట్లు నీలం మధు ముదిరాజ్ తెలిపారు .కష్టల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు ప్రజలకు సేవ చేసేందుకు తాను ఎప్పుడు ముందుంటానని తెలిపారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…