కాంగ్రెస్ పార్టీ కి ఆకర్షితులై భారీగా చేరికలు
మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : చందానగర్ డివిజన్ మాజీ కౌన్సిలర్, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు సునీత ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పటేల్ రమేష్ రెడ్డి మరియు శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ ఎం. బి. సి చైర్మన్ జరిపేటి జైపాల్ ల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి 300 మంది మహిళలు కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈ కార్యక్రమం లో డివిజన్ అధ్యక్షులు ఆలీ, యువజన కాంగ్రెస్ శేరిలింగంపల్లి అధ్యక్షులు సౌందర్య […]
Continue Reading