సృజనాత్మకతను రేకెత్తించిన ఒరిగామి వర్క్ షాప్

అరుణ్ దేశాయ్ నేతృత్వంలో కాగితం మడతపెట్టే కళపై రెండు రోజుల శిక్షణ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాద్ లోని గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇటీవల ఒక స్ఫూర్తిదాయకమైన ఒరిగామి వర్క్ షాపును నిర్వహించింది. ఇది తొలి ఏడాది విద్యార్థులకు కాగితం మడత పెట్టే క్లిష్టమైన కళ, దాని నిర్మాణ అనువర్తనాలను పరిచయం చేయడానికి రూపొందించారు.గణితశాస్త్ర అసోసియేట్ ప్రొఫెసర్, భారతదేశ ఏకైక పేపర్ ఇంజనీర్ అరుణ్ దేశాయ్ నేతృత్వంలో జరిగిన ఈ వర్క్ షాప్ విద్యార్థులకు […]

Continue Reading

కలర్స్ హెల్త్ కేర్’లో ఐశ్వర్య రాజేష్ సందడి

▪️ ‘సంక్రాంతికి వ‌స్తున్నాం’ మూవీ మాదిరిగానే ‘కలర్స్‌’ కూడా బ్లాక్‌బ‌స్టర్ కావాలి ▪️ ఘ‌నంగా ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ యూనిట్‌ని ప్రారంభోత్స‌వం మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : ‘ సంక్రాంతికి వ‌స్తున్నాం’ మూవీ ఫేమ్‌ ఐశ్వర్య రాజేష్ ప్రముఖ హెల్త్ కేర్ సంస్థ ‘కలర్స్’ (Kolors Healthcare) బంజారా హిల్స్ బ్రాంచీలో సందడి చేసింది. ఈ సంద‌ర్భంగా ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ యూనిట్‌ని ప్రారంభించింది. ఆధునిక టెక్నాల‌జీతో ఈ సంస్థ‌ అందిస్తున్న సేవ‌ల‌ను […]

Continue Reading

ఘ‌నంగా రెసోనెన్స్ గురుకుల స్కూల్ వార్షికోత్స‌వ వేడుక‌లు

విద్యార్థులు విద్య‌తో పాటు విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి – సినీన‌టుడు త‌నికెళ్ళ భ‌ర‌ణి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : విద్య‌తో పాటు విజ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సినీన‌టుడు,ర‌చ‌యిత‌,ద‌ర్శ‌కుడు త‌నికెళ్ళ భ‌ర‌ణి అన్నారు .సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గంలోని రెసోనెన్స్ గురుకుల స్కూల్ వార్షికోత్స‌వ వేడుక‌ల‌కు ఆయ‌న ముఖ్యఅతిథిగా హాజ‌ర‌య్యారు. త‌ల్లిదండ్రుల త‌ర్వాత గురువుకు పెద్ద‌లు రెండో స్థానాన్ని ఇచ్చారని చ‌దువు చెప్పిన గురువుల‌ను గౌర‌వించుకోవాల‌ని హిత‌వు ప‌లికారు .ఈ సందర్భంగా రెసోనెన్స్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్, తెలంగాణ […]

Continue Reading

హైద‌రాబాద్ ఖాజాగూడలో మంగ‌ళ జ్యూవెల‌రీ షోరూంను ప్రారంభించిన న‌టి వ‌ర్షిణి సౌంద‌ర‌రాజ‌న్

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : కుంద‌న్ ,పోల్కీ, డైమండ్ జ్యూవెల‌రీ క‌లెక్ష‌న్స్ ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయ‌ని సినీన‌టి వ‌ర్షిణి సౌంద‌ర‌రాజ‌న్ అన్నారు .హైద‌రాబాద్ ఖాజాగూడ‌లో నూత‌నంగా ఏర్పాటు చేసిన మంగ‌ళ జ్యూవెల‌రీ షోరూంను ఆమె లాంచ్ చేశారు. క‌స్ట‌మ‌ర్లు కోరుకున్న రీతిలో బంగారు వ‌జ్రాభ‌ర‌ణాల‌ను త‌యారు చేసి అందించ‌డం త‌మ ప్ర‌త్యేక‌త అని సంస్థ ప్ర‌తినిధి ప్ర‌మీల తెలిపారు . బంగారు వ‌జ్రాభ‌ర‌ణాలు ధ‌రించి మోడ‌ల్స్ ఫోటోల‌కు ఫోజులు ఇచ్చారు .అనంత‌రం నిర్వ‌హించిన ఫ్యాష‌న్ షో క‌నువిందు […]

Continue Reading

సందడిగా మెరివాగంజా కార్నివాల్‌

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : విద్యార్థుల ఆట, పాటలతో మాదాపూర్‌లోని మెరీడియన్‌ స్కూల్‌లో ఆదివారం జరిగిన మెరివాగంజా–2025 కార్నివాల్‌ సందడిగా జరిగింది. ఈ కార్నివాల్‌లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారని పాఠశాల ప్రిన్సిపాల్‌ కరణం భవాని తెలిపారు. మెరివాగాంజ కార్నివాల్‌–2025 లో భాగంగా విద్యార్థులు నిర్వహించిన ఫ్లాష్‌ మాబ్‌ కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఓ జాతర వాతావరణాన్ని తలపించేలా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులు రోజంతా ఉత్సాహంగా గడిపారు. సవారీలు, ఇంటరాక్టివ్‌ బోర్డు ఆటలు, లక్కీ […]

Continue Reading

విజయవంతంగా ముగిసిన ప్రమాణ-2025

-అలరించిన సాంకేతిక-సాంస్కతికోత్సవాలు – విద్యార్థులలో మిన్నంటిన కోలాహలం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న వార్షిక సాంకేతిక-సాంస్కృతికోత్సవాలు ఆదివారం నిర్వహించిన ఈడీఎం – డీజే నైట్ తో విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన పలు కార్యక్రమాలలో విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాల విద్యార్థులు తమ ప్రతిభ, నైపుణ్యాలను ప్రదర్శించి, ప్రేక్షకుల మన్ననలను చూరగొనడమే గాక, బోలెడంత ఆత్మవిశ్వాసాన్ని ప్రోదిచేసుకున్నారు.ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన సంగారెడ్డి జిల్లా ఎస్పీ […]

Continue Reading

ఉత్కంఠభరితంగా సాగిన ఆటో ఎక్స్ పో

తరలి వచ్చిన అత్యాధునిక దేశ- విదేశీ కార్లు, బైకులు- సీఆర్ పీఎఫ్ వాహనాలు ప్రత్యేక ఆకర్షణ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో, ప్రమాణ – 2025 రెండవ రోజైన శనివారం ఎలక్ట్రిఫైయింగ్ ఆటో ఎక్స్ పో- ఆటోమేనియాతో ఉత్సాహాన్ని నింపింది. ఈ కార్యక్రమంలో నగర నలు మూలల నుంచి తరలి వచ్చిన ఆటోమొబైల్ ఔత్సాహికులతో పాటు విద్యార్థులనూ ఆకర్షించింది. ఆటోమెటివ్ పరిశ్రమలో అత్యాధునిక ఆవిష్కరణలను చూడటానికి ఆసక్తిగా ఉంది.ఈ ఆటో ఎక్స్ […]

Continue Reading

ఘనంగా గీతం ప్రమాణ-2025 ప్రారంభం

మూడు రోజుల పాటు కొనసాగనున్న విద్యార్థుల వేడుక అలరించనున్న ప్రముఖులు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయ విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వార్షిక ఉత్సవం. ప్రమాణ-2025 శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. సాంకేతిక, సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాల మేలు కలయిక అయిన ఈ వేడుక ప్రారంభోత్సవంలో సంగారెడ్డి జిల్లా ఎస్పీ సీహెచ్, రూపేష్ ముఖ్య అతిథిగా, SYNYCS గ్రూపు ముఖ్య కార్యనిర్వహణాధికారి, వ్యవస్థాపకుడు శ్రహంజ్ ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. విశేషమైన విజయాల […]

Continue Reading

గీతం నూతన వీసీగా డాక్టర్ ఎర్రోల్ డిసౌజా

టౌన్ హాల్ సమావేశంలో సిబ్బందికి పరిచయం చేసిన గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ఉప కులపతి (వీసీ)గా ప్రముఖ విద్యావేత్త, బహుముఖ ప్రజ్జావంతుడు, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ అహ్మదాబాద్ పూర్వ డైరెక్టర్ డాక్టర్ ఎర్రోల్ డిసౌజా నియమితు లయ్యారు. గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ బుధవారం ఆన్ లైన్ లో నిర్వహించిన టౌన్ హాల్ సమావేశంలో ఈ విషయాన్ని సిబ్బందికి వెల్లడించి, నూతన వీసీని అందరికీ […]

Continue Reading

పారిశ్రామిక వాడలో మత్స్యకారుల్ని ప్రత్యేకంగా పరిగణించండి

ప్రతి ఒక్కరికీ సొసైటీ సభ్యత్వాలు కల్పించండి.. సొసైటీ సభ్యత్వాలు లేక పథకాల లబ్ధి కోల్పోతున్న మత్స్యకారులు పాశమైలారం పరిశ్రమల కాలుష్యం వల్ల ఇస్నాపూర్ చెరువులు విషపూరితంగా మారి మత్స్యకారులకు జీవనోపాధి సమస్య మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకెళ్లిన నీలం మధు ముదిరాజ్ సానుకూలంగా స్పందించి విచారణ జరిపి నివేదిక ఇవ్వవలసిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చిన మంత్రి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్ చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని ఇస్నాపూర్ గ్రామ మత్స్యకారులను ప్రత్యేకంగా పరిగణించాలని […]

Continue Reading