ఎస్ జి ఎఫ్ అండర్ 17 పోటీలకు ఎన్నికైన జ్యోతి విద్యాలయ హై స్కూల్ విద్యార్థి కి అభినందనలు
మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి : ఈ నెల 25 నుండి 27 వరకు కరీంనగర్లో జరిగిన 69వ ఎస్ జి ఎఫ్ అండర్-17 బాలుర రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చినందుకు 9 వ తరగతి ఎఫ్ సెక్షన్ కు చెందిన చరణ్కు హృదయపూర్వక అభినందనలు.తెలుపుతున్నట్లు జ్యోతి విద్యాలయ హై స్కూల్ కరస్పాండెంట్, ఫాదర్ అంబ్రోస్ బెక్, ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి, టీచర్లు కోచ్ తెలిపారు. ఈ పోటీల్లో 10 జిల్లాల నుండి క్రీడాకారులు పాల్గొనడంతో […]
Continue Reading