ప్రజలకు అందుబాటులోకి రానున్న మెరుగైన రవాణా సౌకర్యం
_ఇస్నాపూర్ వరకు మెట్రో కూత.. _సీఎం కేసీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు _గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా సత్యనారాయణ ఎంపిక పట్ల హర్షం పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి : మియాపూర్ నుండి పటాన్చెరు మండలం ఇస్నాపూర్ చౌరస్తా వరకు మెట్రో రైలు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల పటాన్చెరు ఎమ్మెల్యే శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఇటీవల పటాన్చెరులో జరిగిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి శంకుస్థాపన సభలో.. […]
Continue Reading