జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలంటూ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం
– వినతి పత్రం సమర్పించిన ఏపియుడబ్లుజె నాయకులు మనవార్తలు , నంద్యాల: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలంటూ జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజిర్ జిలానీ సమూన్ కు ఏపియుడబ్లుజె నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఇండియన్ జర్నలిస్టు యూనియన్ (ఐజేయు), ఏపియుడబ్లుజె పిలుపు మేరకు మంగళవారం నంద్యాల జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో ఏపియుడబ్లుజె రాష్ట్ర కార్యవర్గ సభ్యుల శ్యామ్ సుందర్ లాల్ ఆధ్వర్యంలో సీనియర్ పాత్రికేయులు జనార్ధనరెడ్డి, చలంబాబు, రమణారెడ్డి, నంద్యాల నాయకులు మధుబాబు, సాయి, ఉస్మాన్, శరత్, […]
Continue Reading