ప్రయాణికుడికి ప్రాథమిక చికిత్స చేసిన గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్

మనవార్తలు ,హైదరాబాద్: వారణాసి నుండి తిరుగు ప్రయాణంలో ఢిల్లీ- హైదరాబాద్ అర్ధరాత్రి విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు అస్వస్థతకు గురికావడంతో ఆ విమానంలోనే ప్రయాణిస్తున్న గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆ ప్రయాణికుడికి ప్రాథమిక చికిత్స చేశారు.ప్రయాణికుడు చెస్ట్ పెయిన్, ఇతర సమస్యలతో విమానం గాల్లో ఉన్నప్పుడు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో  విమాన సిబ్బంది ఆ విమానంలో ఎవరైనా డాక్టర్ లు ఉన్నారా అని అనౌన్స్ చేయడంతో  విషయం తెలిసిన డాక్టర్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ వెంటనే […]

Continue Reading

శ్రీనిధి గ్లోబల్ స్కూల్ లో బోనాల సందడి

మనవార్తలు , శేరిలింగంపల్లి : తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనమైన బోనాల పండుగను నేటి తరం విద్యార్థులకు తెలియజేయాలని స్కూల్ సిబ్బంది భావిస్తూ ఆ దిశగా పిల్లల్లో పండుగల ఔనత్యాన్ని తెలియజేస్తున్నారు. అందులో భాగంగా శేరిలింగంపల్లి మండల పరిధిలో గల కొండాపూర్ డివిజన్ లని రాఘవేంద్ర కాలనీ లోని శ్రీనిధి గ్లోబల్ ఒలంపియాడ్ పాఠశాలలో శనివారం రోజు ఘనంగా బోనాల పండగ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రత్యేకంగా బోనాలను తయారు చేసి ఆటపాటలతో విద్యార్థులు,ఉపాధ్యాయులు సందడి చేసారు.ఈ […]

Continue Reading

కాలుష్య పీడిత గ్రామాల పోరాట ఫలితమే 200 పడకల ఆసుపత్రి : గడీల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ,పటాన్ చెరు; పటాన్ చెరువులో 200 పడకల ఆసుపత్రి మంజురు కావడం కాలుష్య పీడిత గ్రామాల ప్రజల పోరాట ఫలితమని పటాన్ చెరువు మాజీ జెడ్పీటీసీ, ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పోరాటంలో భాగస్వాములు అయినటువంటి డాక్టర్ కిషన్ రావు ను నందిగామలోని తన నివాసంలో కలిసి సత్కరించారు.అనంతరం శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ పటాన్ చెరువులో ఆసుపత్రి రావడానికి ముఖ్య కారణం 20 గ్రామాల […]

Continue Reading

చిట్కూలులో అంగరంగా వైభవంగా బోనాల సందడి

మనవార్తలు ,పటాన్ చెరు; చిట్కూలు గ్రామంలో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. నాలుగురోజుపాటు జరిగే ఈ వేడుకల్లో అమ్మవారికి ఓడిబియ్యం, తొట్టెల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. బోనాల అనంతరం భవిష్యత్‌లో జరుగబోయే అంశాలను అమ్మవారి భవిష్యవాణి వినిపించనున్నట్లు తెలిపారు. ఆరోజు సాయంత్రం పలహార బండి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లుఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి బండిని లాగేందుకు పోటేళ్లను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈసందర్భంగా అమ్మవారికి […]

Continue Reading

పొడుభూముల సమస్యలు పరిష్కరించాలని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఆధ్వర్యంలో మంత్రి సత్యవతి రాథోడ్ కి వినతి

మనవార్తలు ,హైదరాబాద్: ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమ సంఘం మరియు స్త్రీ ,శిశు సంక్షేమ సంఘం మంత్రి సత్యవతి రాథోడ్ ని కలిసి పొడుభూముల సమస్యలు పరిష్కరించాలని ,కొత్తగా ఏర్పాటు చేసిన తాండ గ్రామ పంచాయతీలను రెవెన్యూ గ్రామ పంచాయతీగా గుర్తించి నిధులు ఇవ్వాలి, కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీలలో రేషన్ సరుకులు ఏర్పాటు చేసి కొత్త డీలర్ షీప్ ఏర్పాటు చేసి సరుకులుప్రజల అందుబాటులో పంపిణీ చేయాలని, ST […]

Continue Reading

ప్రభుత్వ పాఠశాలకు అట వస్తువుల బహుకరణ

మనవార్తలు ,సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ బీసీ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో గురువారం రోజు నవభూమి  విలేకరి నరసింహ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా పిల్లలకు ఆడుకోవడానికి పాఠశాల అధ్యాపాకుల కోరిక మేరకు క్యారం బోర్డులు, స్కిప్పింగ్ తాడులు,రింగ్స్ ను టీ. రవీందర్ రెడ్డి చేతుల మీదుగా అందచేయడం జరిగింది. చదువుతో పాటు శారీరక శ్రమ, అట పాటలు కూడా ముఖ్యమే కాబట్టి అట వస్తులు బహుకరించ చారు .ఈ కార్యక్రమంలో కౌన్సెలర్ వి. […]

Continue Reading

జ్యోతి విద్యాలయ లో ఘనంగా ఇన్వెస్టిచర్ వేడుకలు

_విద్యార్థి నాయకుల పదవి బాధ్యతల స్వీకరణ మనవార్తలు , శేరిలింగంపల్లి : విద్యార్థులు బాగా చదువుకొని మంచి ఫలితాలు సాధించి దేశానికి సేవ చేయాలని బీహెచ్ఈఎల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రెసిడెంట్ జితేందర్ రెడ్డి అన్నారు. భెల్ టౌన్ షిప్ లోని జ్యోతి విద్యార్థులయ సీబీఎస్ సి హై స్కూల్ లో ఇన్వెస్టి చర్ పేరుతో నిర్వహించిన విద్యార్థి నాయకుల పదవి భాద్యతల స్వీకరణయోత్సవా కార్యక్రమానికి ఆయన ముఖ్యాతిధిగా విచ్చేసి మాట్లాడుతూ తాము ఎంచుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి స్కూల్ […]

Continue Reading

దేవాలయాల వద్ద తగిన ఏర్పాట్లు చేయాలని వినతి

మనవార్తలు , శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోనిగచ్చిబౌలి డివిజన్ లో గల దేవాలయాల వద్ద తగిన ఏర్పాట్లు చేయాలని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శంకరయ్య ను కోరుతూ గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తన కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.. ఆషాడ మాసం బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో భక్తులు గచ్చిబౌలి డివిజన్ లోని పలు ప్రాంతాల్లో గల దేవాలయాల వద్ద భోనాలతో తమ మొక్కులు చెల్లించుకొనున్న నేపథ్యంలో అన్ని దేవాలయాల వద్ద గుంతలు పూడ్చివేసి, […]

Continue Reading

మహిళలు ఆర్థిక స్వావలంబనను సాధించాలి_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ,పటాన్ చెరు; రాష్ట్రంలోని మహిళా సంఘాల బలోపేతానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న తోడ్పాటు ద్వారా ఆర్థిక స్వావలంబనను సాధించాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.నాబార్డ్ వారి సౌజన్యంతో ఈశ్వరాంబ మహిళా సొసైటీ ఆధ్వర్యంలో పటాన్చెరు మండలం రామేశ్వరంబండ గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన టైలరింగ్ మరియు ఎంబ్రాయిడరీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల వృత్తి నైపుణ్యం పెంచేందుకు ఏర్పాటుచేసిన శిక్షణ కేంద్రాలను సద్వినియోగం […]

Continue Reading

ప్రజలకు అందుబాటులో వైద్యం అందించేందుకు బస్తీ దవాకనాలు ఏర్పాటు చేశాం_మంత్రి హరీష్ రావు

మనవార్తలు ,అమీన్ పూర్: ప్రజాఆరోగ్యంపై తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది అని అనటానికి నిదర్శనం బస్తీ దవాఖానాలని మంత్రి హరీశ్ రావు అన్నారు.అమీన్ పూర్ లో బస్తీ దవాఖాన నూతన భవనాన్ని మంత్రి హరీశ్ రావు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బస్తీ దవాఖానాలు ప్రజల సుస్తిని పోగెట్టుఎందుకు పైసా ఖర్చు లేకుండా వైద్య పరీక్షలు మందులు అందుతున్నాయని అన్నారు.నిరుపేద నీడలో మెరుగైన వైద్య సౌకర్యం ఉచితంగా అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. బస్తీ […]

Continue Reading