కె ఆర్ ఆర్ గణేష్ ఉత్సవ కమిటీ వినాయకుడి పూజలో ప్రముఖులు

మనవార్తలు , శేరిలింగంపల్లి : కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీ సి బ్లాక్ లో వినాయక చవితి ని పురస్కరించుకుని కె ఆర్ ఆర్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్మల కృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో అహింస చిత్ర హీరో దగ్గుపాటి అభిరామ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ ప్రత్యేక పూజలు చేసి, […]

Continue Reading

అవార్డు గ్రహీత కు ఘనంగా సన్మానం

నాగర్ కర్నూల్ ,మనవార్తలు బ్యూరో: లింగాల మండలం కోమటికుంట ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లాస్థాయి అవార్డు గ్రహీత ఉపాధ్యాయులు వి .వెంకటేష్ కి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ అంజి లాల్ ఉపాధ్యాయులు విజయ్, పి. అనిల్ అంగన్వాడి టీచర్లు శ్రీమతి సువర్ణ, శ్రీమతి. కృష్ణవేణి , మరియు విద్యార్థులు ఘనంగా సన్మానించి మెమౌంటు ఇవ్వడం జరిగినది. అదేవిధంగా పాఠశాల విద్యార్థులందరూ కలిసి పాఠశాలలో పనిచేయుచున్న ప్రధానోపాధ్యాయులు అంజి లాల్ కి, ఉపాధ్యాయులు . […]

Continue Reading

ఉదయ్ కుమార్ కు సన్మానం

మనవార్తలు , శేరిలింగంపల్లి : భారత్ మరియు రిపబ్లిక్ ఆఫ్ బోట్స్ వానా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరిచే దిశగా రిపబ్లిక్ ఆఫ్ బోట్స్ వానా హానరరీ కౌన్సిల్ గా సుప్రీంకోర్టు న్యాయవాది ఉదయ్ కుమార్ సాగర్ ను నియమించిన సందర్భంగా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం పటాన్ చెరు నియోజకవర్గం అధ్యక్షులు కంజర్ల కృష్ణమూర్తి చారి, ఉపాధ్యక్షులు కొల్లోజు కృష్ణ చారి,కోశాధికారి ర్యాలమడుగు శంకరాచారి,ఇతర కార్యవర్గ సభ్యులు రాణోజు మధు పంతులు,వడ్ల రాజేందర్ చారి, […]

Continue Reading

ఫ్యాషన్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌ ప్రారంభించిన ధ్రువ కాలేజ్

మనవార్తలు ,హైదరాబాద్: ధృవ కాలేజ్ మొట్టమొదటిగా ఫ్యాషన్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌ని హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో మంగళవారం ప్రముఖ వ్యాపారవేత్త పింకిరెడ్డి ముఖ్య అతిదిగా హాజరై ఈ కాలేజ్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి VChic వ్యవస్థాపకులు రాజేష్ చతుర్వేది మరియు ప్రఖ్యాత ఇమేజ్ కన్సల్టెంట్ మరియు VChic సహ వ్యవస్థాపకురాలు వర్ష చతుర్వేది గౌరవ అతిథులుగా హజరయ్యారు. ధృవ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ VChic ద్వారా ప్రోవెస్ ఇమేజ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దాని అంతర్జాతీయ ఇమేజ్ […]

Continue Reading

త్వరలో కానుకుంట బస్తి సమస్యలకు పరిష్కారం – పుష్ప నాగేష్

మనవార్తలు ,రామ‌చంద్రాపురం : రామచంద్రపురం డివిషన్ లోని కానుకుంటా(పోలీస్ క్వాటర్స్ ముందు ఉన్న బస్తి) లో గత ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న చిరకాల సీసీ రోడ్ సమస్య నేటితో ముగియనున్నది అని స్థానిక కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ తెలిపారు. గురువారం రోజు కానుకుంటా లో జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి పర్యటించారు. త్వరలో అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని బస్తి వాసులకు తెలుపారు.సీసీ రోడ్ పనులు మంజూరు అయ్యాయని,రేపటి నుంచి సీసీ […]

Continue Reading

నిరుపేద కుటుంబాల‌ను ఆదుకునేందుకు ఏకే ఫౌండేష‌న్ ముందుంటుంది – ఫౌండేష‌న్ ఛైర్మ‌న్ షేక్ అబ్దుల్ ఖ‌దీర్

మనవార్తలు ,రామ‌చంద్రాపురం : ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న కుటుంబానికి ఏకే ఫౌండేష‌న్ అస‌రాగా నిలిచింది. సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గం రామ‌చంద్రాపురం శ్రీనివాస్ న‌గ‌ర్ కాల‌నీకి చెందిన ఎండీ ఫ‌జిల్ గ‌త రెండు సంవ‌త్స‌రాల క్రితం బైక్ యాక్సిడెంట్ లో చ‌నిపోయారు. దీంతో ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. ఈ విష‌యం తెలుసుకున్న ఏకే ఫౌండేష‌న్ ఛైర్మ‌న్ షేక్ అబ్దుల్ ఖ‌దీర్ ఐదు సంవ‌త్స‌రాల వ‌య‌స్సున్న ఫాజిల్ కుమారుడు ఎండీ తోఫిక్ ను చ‌దించేందుకు ముందుకువ‌చ్చాడు. […]

Continue Reading

విద్యార్థుల తిరంగా ర్యాలీ

మనవార్తలు , శేరిలింగంపల్లి : అజాధికా అమృత్ మహోత్స కార్యక్రమంలో భాగంగా రోజు రాయదుర్గం లో వివిధ పాఠశాలల విద్యార్థులు, పోలీస్ సిబ్బంది, నాయకులు కల్సి నాగార్జున స్కూల్ ఆధ్వర్యంలో విద్యార్థులు వివిధ మహానుభావుల వేశాడారణలతో ఆకట్టుకున్నారు. దేశభక్తి గీతాలు ఆలపిస్తూ 75 మీటర్ల పొడవు గల భారీ జాతీయ పతాకాన్ని ఊరేగించారు. తమ దేశభక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో నాగార్జున హై స్కూల్ విద్యార్థుల తో పాటు కరస్పాండెంట్ భరత్ కుమార్, ప్రిన్సిపాల్ సుందరీ, కృష్ణయ్య […]

Continue Reading

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో….

మనవార్తలు శేరిలింగంపల్లి : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వతంత్ర వేడుకలు మియాపూర్ డివిజన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ రావు, ఇలియాజ్ షరీఫ్, ప్రభాకర్, కృష్ణ, అసిఫ్ పటేల్, శేఖర్, సమీర్ షరీఫ్, అంజాద్ ఖాన్, ఫయాజ్, షారుక్ ఖాన్, రవి యాదవ్, రాజు, చంద్రశేఖర్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.మియాపూర్ లోని భాను టౌన్ షిప్ లో స్వతంత్ర వేడుకల సందర్భంగా ప్రత్యేక క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు […]

Continue Reading

తెల్లాపూర్ లో జాతీయ పతా విష్కరణ

మనవార్తలు ,రామచంద్రపురం: 76 స్వతంత్ర దినోత్సవ సందర్భంగా తెల్లాపూర్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెల్లాపూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పర్స శ్యామ్ రావు ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 76 వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని ఆనాటి మహనీయులు ఎందరో చేసిన త్యాగానికి ఫలితం నేడు మనం స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, సరిత శ్రీనివాస్ రెడ్డి, పావని రవీందర్, కాంగ్రెస్ […]

Continue Reading

నవతెలంగాణ ప్రత్యేక సంచికను ఆవిష్కరించిన మంత్రి సబితాఇంద్రారెడ్డి

మనవార్తలు , శేరిలింగంపల్లి : నవతెలంగాణ దినపత్రిక 7 వ వార్షికోత్సవం సందర్భంగా రూపొందించిన ప్రత్యేక సంచికను సోమవారం రోజు 76 వ స్వాతంత్ర్య వజ్రోత్సవంలో భాగంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆమె నివాసంలో ఆవిష్కరించారు. పత్రిక ముందు ముందు మరిన్ని వార్షికోత్సవాలు జరుపుకోవాలని యాజమాన్యానికి, సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఈ ఆవిష్కరణలో గచ్చిబౌలి డివిజన్ ఇంచార్జి మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా స్టాఫర్ సైదులు, శేరిలింగంపల్లి రిపోర్టర్ నర్సింలు ముదిరాజ్, మణికొండ రవి, […]

Continue Reading