నేడు బీజేపీ పార్టీ కార్యాలయం ప్రారంభం

  మనవార్తలు, శేరిలింగంపల్లి ; శేరిలింగంపల్లినియోజకవర్గంలోని ఆఫీస్ పెట్టి ఆఫీస్ పెట్టి మియాపూర్ డివిజన్ పరిధిలోని జాతీయ రహదారి పక్కన హఫీస్ పెట్ మరియు మియాపూర్ డివిజన్ ల బిజెపి సంయుక్త కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇన్చార్జి కాంటెస్టెంట్ ఎమ్మెల్యే గజ్జల యోగానంద్ ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యాలయ ప్రారంభోత్సవానికి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ముఖ్యఅతిథిగా విచ్చేయున్నట్టు తెలిపారు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని సీనియర్ నాయకులు, మియాపూర్ మరియు ఆఫీస్ పెట్ డివిజన్లకు చెందిన […]

Continue Reading

అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారిన ఓల్డ్ ఎం ఐ జి

_కన్నెత్తి చూడని టౌన్ ప్లానింగ్ అధికారులు మనవార్తలు , శేరిలింగంపల్లి : ఎట్టి పరిస్థితులోను అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించేదే లేదంటూ ప్రభుత్వం ఎన్నో జీవో లు తీసుకొచ్చింది. ప్రభుత్వాదాయానికి గండి పడనియకుండా అడ్డుకట్టవేయాలని ఎన్నో ప్రత్నాలు చేస్తుంది.. కానీ కిందిస్థాయి అధికారులు దాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. భేల్ ఉద్యోగులు నీతిగల వారు, సక్రమంగా అనుమతులు తీసుకొని నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా వారి మధ్యలో బిల్డర్లరనే రాబందులు దూరి అనుమతులను తుంగలో తొక్కి తమ […]

Continue Reading

జ్ఞానేంద్ర ప్రసాద్ లేకపోవడం పార్టీకి తీరని లోటు – జయంతి సంస్మరణ సభలో బీజేపీ నేతలు.

శేరిలింగంపల్లి:, మనవార్తలు : శేరిలింగంపల్లి నియోజకవర్గం సుపరిచితులు సంఘ సేవకులు ప్రజల సంక్షేమానికి అహర్నిశలు కష్టపడిన వ్యక్తి భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన వ్యక్తి ప్రజల మనిషి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కీర్తిశేషులు జ్ఞానేంద్ర ప్రసాద్ లేని లోటు పార్టీ కి తీరని లోటని ఆ పార్టీ నేతలు అభిప్రాయ పడ్డారు. ఆయన జయంతి సందర్భంగా హఫీజ్ పెట్ మరియు మియపూర్ డివిజన్ సంయుక్తంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని […]

Continue Reading

బిజెపి రంగారెడ్డి అర్బన్ జిల్లా అధికార ప్రతినిధిగా శాంతిభూషణ్ రెడ్డి

మనవార్తలు , శేరిలింగంపల్లి : భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధికార ప్రతినిధిగా శేరిలింగంపల్లి డివిజన్ తారా నగర్ ప్రాంతానికి చెందిన సింగారెడ్డి శాంతి భూషణ్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన గతంలో శేరిలింగంపల్లి మండల కార్యవర్గ సభ్యునిగా, శేరిలింగంపల్లి 106 డివిజన్ ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించారు. గత రెండు దశాబ్దాలుగా పార్టీ అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న శాంతి భూషణ్ రెడ్డిని అధికార ప్రతినిధిగా నియమిస్తూ జిల్లా ఇంచార్జ్ ఎండేల లక్ష్మీనారాయణ, అధ్యక్షుడు సామ […]

Continue Reading

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్

 శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :  మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గంలోని రెగోడ్ మండల పరిధిలోని ప్యారారం గ్రామ సర్పంచ్ పూలమ్మ కిష్టయ్య తమ్ముని కొడుకు తలారి ప్రేమ్ కుమార్ ఇటీవల రామచంద్రాపురం లోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం లో మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గ్రామానికి వచ్చి వారి కుటుంబనికి పరామర్శించారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు నర్సింగ్ రావు, ఉప సర్పంచ్ పోచమ్మ అంజయ్య, తూర్పు […]

Continue Reading

చిల్డ్రన్స్ డే సందర్భంగా శిల్పారామంలో విద్యార్థులకు పోటీలు

 శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :  అంతర్జాతీయ చైల్డ్రన్స్ డే ను పురస్కరించుకుని కలర్ వుడ్ విజువల్ ఆర్ట్ అకాడమీ వారు చైల్డ్రన్స్ డే ఈవెంట్ పేరుతో ఆదివారం రోజు సెంటర్ ఫర్ ఆర్ట్స్ మీడియా అండ్ సోషల్ వెల్ఫేర్, మొవ్వా – నృత్య రాగ నిగమామ్ మరియు శిల్పారామం సంయుక్తంగా నిర్వహిస్తున్న సింపొజియం అండ్ వర్క్ షాప్ ను నిర్వహిస్తున్నారు .కలరు హుడ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆర్ట్ క్రియేషన్స్ మరియు ఎక్స్ ఫ్లోర్ యువర్ టాలెంట్ అనే అంశంపై […]

Continue Reading

జోరుగా .. హుషారుగా ఫ్రెషర్స్ డే…

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు విభాగాల వారీగా శనివారం ఫ్రెషర్స్ డేని జోరుగా .. హుషారుగా జరుపుకున్నారు . ‘ ఫ్రెషర్స్ డే అనేది మరుపురానిది . ఇది విద్యార్థి జీవితంలో కొత్త ప్రయాణానికి నాంది పలుకుతుంది . నూతన విద్యార్థులకు సాదర స్వాగతం పలికే రోజు . సీనియర్ , జూనియర్ విద్యార్థులంతా ఐక్యంగా జరుపుకునే వేడుక ‘ అంటూ గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ […]

Continue Reading

సంతానలేమి పై మహిళల్లో అవగాహన పెరగాలి: ఫర్టీ 9 సెంటర్ డాక్టర్ సి జ్యోతి

హైదరాబాద్ ,మనవార్తలు ప్రతినిధి : సంతానలేమి పై మహిళల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని, వంధ్యత్వ సమస్యలకు ఫర్టీ 9 లో అత్యాధునిక చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్ సి. జ్యోతి వెల్లడించారు. మాతృత్వం మహిళలకు దేవుడు ఇచ్చిన వరమని, సంతాన లేమి సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రస్తుతం సరికొత్త పరిజ్ఞానంతో వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు. సికింద్రాబాద్ లోని ఎన్ సి ఎల్ బిల్డింగ్ లో ఉన్న ఫర్టీ 9 సెంటర్ లో ప్రముఖ సినీ నటి […]

Continue Reading

కుస్తీ పోటీల్లో హరిచరణ్ ఉడుం పట్టు _సిల్వర్ మెడల్ కైవసం

  శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :  చిన్నప్పటి నుండి కుస్తీ పోటీలో శిక్షణ పొందిన ఆ విద్యార్థి సిల్వర్ మెడల్ సాధించి తన సత్తా చాటాడు. ఇందుకు సంబంధించిన వివరాలను స్కూల్ యాజమాన్యం తెలిపింది. శేరిలింగంపల్లి మండల పరిధిలో గల రాయదుర్గం లోని నాగార్జున హై స్కూల్ లో పదో తరగతి చదువుతున్న ఎస్. హరిచరణ్ ఢిల్లీ లో రెజిలింగ్ ఫ్రీడమ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన జాతీయ పోటీలో జూనియర్ చాంపియన్ షిప్ విభాగంలో తన సత్తా […]

Continue Reading

పిక్ నిక్ లు విద్యార్థుల్లో జ్ఞానాన్ని పెoపొందిస్తాయి – ఉమామహేశ్వరి

  శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :  విహార యాత్రలు ( పిక్ నిక్ లు) విద్యార్థుల్లో జ్ఞానాన్ని, మనోవికాశాన్ని పెంపొందిస్తాయని జ్యోతి విద్యాలయ హై స్కూల్ ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి అన్నారు. గురువారం రోజు 1 నుండి 5 తరగతి పిల్లలను, శుక్రవారం రోజు 6 నుండి 10 వ తరగతి విద్యార్థులను విహార యాత్ర కు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎప్పుడు తరగతి గదుల్లో బంధించి, బట్టి చదువులు కాకుండా అప్పుడప్పుడు క్రీడలకు, సిన్స్, డ్రాయింగ్, […]

Continue Reading