అక్రమ నిర్మాణం పై ఫిర్యాదు చేసిన కాలనీ ప్రెసిడెంట్

మనవార్తలు , శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజిక వర్గం లోని కొండాపూర్ లో గల రాజరాజేశ్వరీ కాలనీ లో సర్వే నెంబర్ 78 నుంచి 93 లో గల ప్లాట్ నెంబర్ 102 లో ఎలాంటి అనుమతులు లేకుండా కమర్షియల్ భవనం నిర్మాణం జరుపుతున్నారని రాజరాజేశ్వరీ కాలనీ ప్రెసిడెంట్ విజయ కృష్ణ స్థానిక జోనల్ కమీషనర్ కు ఫిర్యాదు చేసారు .అనంతరం అయన మాట్లాడుతూ కాలనీ లో ఎలాంటి చిన్న నిర్మాణాలు జరిపిన రేకులు షెడ్లు తో […]

Continue Reading

రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో బిసిలకు న్యాయం చేయాలి – శివ ముదిరాజ్

మనవార్తలు ,హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం బిసిల కోసం ప్రత్యేక మంత్రత్వశాఖను ఏర్పాటు చేయాలిసోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘‘కేంద్రలో బీసీమంత్రిత్వశాఖ ఏర్పాటు, ‘‘జనాభా గణనలో కులగణన’’, చేపట్టాలనే అంశంపై జాతీయ బీసీ దళ్ జాతీయ అధ్యక్షులు దుండ్ర కుమార స్వామి గారి ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జాతీయ బీసీ దళ్‌ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి అధ్యక్షత వహించారు. సమన్వయ కర్తగా బీసీ ఫెడరేషన్‌కులాల సమితి అధ్యక్షుడు బెల్లాపు దుర్గారావు వ్యవహరించారు. ముఖ్య […]

Continue Reading

మొక్కులు చెల్లించుకున్న గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి కుటుంబ సభ్యులు

మనవార్తలు , శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గల గచ్చిబౌలి డివిజన్ లోని గోపన్‌పల్లి పోచమ్మ దేవాలయంలో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. నా ఆహ్వానాన్ని మన్నించి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులతో పాటు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై, మా ఆతిథ్యాన్ని స్వీకరించి నందుకి ధన్యవాదాలు తెలిపారు. మీ చల్లని ఆశీర్వాదం మాపై ఉండాలని కోరుతున్నానని,. ఈ సందర్భంగా పోచమ్మ తల్లి ఆశీస్సులు కోరుతూ […]

Continue Reading

షర్మిల పాదయాత్ర 350 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా సంబరాలు

మనవార్తలు , శేరిలింగంపల్లి : వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర మొదలుపెట్టి 350 రోజులకు చేరుకున్న సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆ పార్టీ కోఆర్డినేటర్ ఇమామ్ హుస్సేన్ ఆధ్వర్యంలో ప్రజాప్రతిస్తానం పాదయాత్ర విజయవంతం అయిన సందర్భంగా నియోజకవర్గం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యాలయంలో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు సయ్యద్ షేక్, నియోజవర్గం మహిళా కోఆర్డినేటర్ జ్యోతి రెడ్డి, హఫీజ్ పేట్ డివిజన్ మహిళా కోఆర్డినేటర్ ఇక్బాల్ ఖాదర్, […]

Continue Reading

రాబోయే రోజుల్లో బిజెపి ద అధికారం – గజ్జల యోగానంద్

మనవార్తలు , శేరిలింగంపల్లి : రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని శేరిలింగంపల్లి అసెంబ్లీ బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే గజ్జల యోగానంద్ అన్నారు. మియాపూర్ మరియు హాఫిజ్ పేట్ సంయుక్త బీజేపీ కార్యాలయం ప్రారంభించి పార్టీ బలోపేతం లో భాగంగా చాలా మంది యువత బీజేపీ కీ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబ పాలనకు కాలం చెల్లిందన్నారు. రాష్ట్ర ప్రజలు బీజేపీ పక్షాన నిలువబోతున్నారని, ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా […]

Continue Reading

బీజేపీ పార్టీ కార్యాలయం ప్రారంభo

_పార్టీ బలోపేతానికి అందరం  కలిసి పనిచేద్దామని యోగానంద్ పిలుపు మనవార్తలు , శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం లో బీజేపీ పార్టీ బలోపేతానికి మసనమంధరo కలిసికట్టుగా పనిచేద్దామని శేరిలింగంపల్లి నియోజకవర్గo ఇంచార్జి, కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి గజ్జల యోగానంద్ అన్నారు. హఫిజ్ పేట్ మరియు మియాపూర్ డివిజన్ ల సంయుక్త కార్యాలయం డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ రావు, మాణిక్ రావు ఆధ్వర్యంలో మియాపూర్ జాతీయ రహదారి పక్కన పార్టీ కార్యాలయాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు అధికార ప్రతినిధి […]

Continue Reading

ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన – గజ్జల యోగా నందు

మనవార్తలు , శేరిలింగంపల్లి : జి వై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్స్ సహకారంతో శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని శివాలయం దగ్గర, ఇంద్ర హిల్స్, లో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని బీజేవైఎం శేరిలింగంపల్లి అసెంబ్లీ కన్వీనర్, ఎం రామకృష్ణ ఆధ్వర్యంలో జి వై ఫౌండేషన్ ఫౌండర్ ట్రస్టీ గజ్జల యోగానంద్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా ఇక్కడి ప్రాంతాల్లో దోమలు ఎక్కువగా ఉంటాయన్నారు. […]

Continue Reading

క్రెడిట్ కార్డుల రికవరీ ఏజెంట్ల వేధింపులు భరించలేక యువకుడి ఆత్మహత్య

_బ్యాంకర్ల సై కఠినచర్యలుతీసుకోవాలని కుటుంబసభ్యుల డిమాండ్ మనవార్తలు ,రామచంద్రాపురం: తీసుకున్న అప్పు చెల్లించినప్పటికి ఇంకా డబ్బులు కట్టాలని వేధించడం తో పాటు, ఏజెంట్లు బాధితుడి ఇంటికి వచ్చి దాడి చేయడం తో మనస్తాపానికి గురై ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన. రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా ఖద్గల్ గ్రామానికి చెందిన రామారావు (35) స్వప్న లకు ఏడు సంవత్సరాల క్రితం పెళ్లయింది. సంగారెడ్డి […]

Continue Reading

ఉచిత వైద్య శిబిరాన్నీ సద్వినియోగం చేసుకోవాలి

మనవార్తలు , శేరిలింగంపల్లి : జి వై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్స్ సహకారంతో శనివారం రోజు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని శివాలయం దగ్గర, ఇంద్ర హిల్స్, అల్విన్ కాలనీ, లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు బీజేవైఎం శేరిలింగంపల్లి అసెంబ్లీ కన్వీనర్, రామకృష్ణ తెలిపారు. ఫౌండేషన్ ఫౌండర్ ట్రస్టీ గజ్జల యోగానంద్ ప్రారంభిస్తారని ఆయన అన్నారు. ఈ వైద్య శిబిరం నందు బీపీ పరీక్ష, షుగర్ పరీక్ష, ఎస్ పి ఓ 2 పల్స్, […]

Continue Reading

హైదరాబాద్‌లోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్‌లో టర్టిల్ లిమిటెడ్ 150వ స్టోర్‌ను ప్రారంభo

మనవార్తలు , శేరిలింగంపల్లి : తాబేలు లిమిటెడ్, హైదరాబాద్‌లో తన 1వ స్టోర్‌ను శుక్రవారం రోజు కొండాపూర్ లోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొదతగా కోల్ కత లో ప్రారంభించి,దేశవ్యాప్తంగా 150వ స్టోర్‌ను ప్రారంభించామని నిర్వాహకులు తెలిపారు.భారతదేశంలో స్టోర్. అభివృద్ధి చెందుతున్న భారతీయ పురుషుల దుస్తులలో అగ్రగామిఫ్యాషన్ మార్కెట్, తాబేలు మంచి డిమాండ్ ఉన్న ప్రేక్షకుల కోసం పిలుపునిస్తుందన్నారు. బ్రాo బ్రాండెడ్ పరంగా స్వయ-గుర్తింపు యొక్క బలమైన […]

Continue Reading