సైనిక్ పురిలో అంతర్జాతీయ జ్యూస్ సెలూన్ ప్రారంభించిన యువ పారిశ్రామికవేత్తలు వైష్ణవి రెడ్డి, శ్రావ్యరెడ్డి సిస్టర్స్

మనవార్తలు ,హైదరాబాద్: మహిళల్లో అందమే ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుందని యువ పారిశ్రామికవేత్తలు వైష్ణవి రెడ్డి మరియు శ్రావ్యరెడ్డి సిస్టర్స్ అన్నారు. నగరంలోని సైనిక్ పురిలో ఏర్పాటు చేసిన ‘ఇంటర్నేషనల్ జ్యూసి సలోన్ ‘ ను వారు ఈ శుక్రవారం ప్రారంభించారు.ఒక్కరు ఆర్ర్కిటెక్ మరియు ఎం బి ఏ పూర్తి చేసి ఫ్యాషన్ పై వారికి ఉన్న ఇష్టం తో నే నలుగురుకి ఉపాధి కల్పించాలని ఆలోచనతోనే మేము ఈ సలోన్ ప్రారంభించం. ఈ సందర్భంగా వైష్ణవి రెడ్డి, […]

Continue Reading

ట్రైస్ట్ విత్ నేచర్ బుక్ ఆవిష్కరణ

శేరిలింగంపల్లి, మనవార్తలు ప్రతినిధి : ప్రముఖ కళాకారులు రామకృష్ణ పేరి భారతీయ మరియు పాశ్చాత్య కళాకారుల గ్రేట్ మాస్టర్స్ యొక్క డాక్యుమెంట్ చేసిన రచనలను చూసిన తర్వాత ఆలోచనతో మొత్తం 96 పెయింటింగ్స్‌తో కూడిన ట్రైస్ట్ విత్ నేచర్ అనే పుస్తకాన్ని శనివారం రోజు మాదాపూర్ లోని చిత్రమయి స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ డైరెక్టర్ డాక్టర్ కె. లక్ష్మీ ఆవిష్కరించారు. గౌరవ అతిధులుగా సిరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెయింటింగ్ డైరెక్టర్ యు.పి. స్వామి, ప్రముఖ కళాకారులు […]

Continue Reading

శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా స్పోర్ట్స్ డే వేడుకలు

శేరిలింగంపల్లి, మనవార్తలు ప్రతినిధి : రిపబ్లిక్ డే సందర్భంగా స్థానిక నల్లగండ్ల శ్రీ చైతన్య పాఠశాల (సి. బి.యస్.ఇ) లో స్పోర్ట్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాదాపూర్ డిప్యూటీ కమిషన్ ఆఫ్ పోలీస్ శిల్పవల్లి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. విశేష అతిథులుగా రీజనల్ ఇన్చార్ట్ అనిత, ప్రిన్సిపల్ వాణి, జోనల్ కోఆర్డినేటర్ అన్నపూర్ణ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి, పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన వివిధ క్రీడలను వీక్షించారు. ఈ సందర్భంగా శిల్పవల్లి మాట్లాడుతూ శ్రీ చైతన్య […]

Continue Reading

డిజిటల్ షాప్‌లను అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ కామర్స్ సంస్థ రేస్‌విన్ మార్ట్

_రేస్‌ విన్ మార్ట్ డిజిటల్ షాప్ యాప్‌ను ప్రారంభించిన సైబరాబాద్ ఏసీపీ శివ భాస్కర్‌  _రేస్‌ విన్ మార్ట్ లోని అన్ని కంపెనీల ప్రొడక్ట్స్ ని కస్టమర్స్ కి నేరుగా అమ్ముకునే అవకాశం మనవార్తలు ,హైదరాబాద్: హైదరాబాదీ స్టార్టప్ సంస్థ రేస్‌ విన్ మార్ట్ రిటైల్ షాపులు,ఈ కామర్స్‌ల మధ్య గ్యాప్‌ను భర్తీ చేసేందుకు డిజిటల్ షాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్ అమీర్‌పేట్ జిజ్జాస స్టూడియోలో డిజిటల్ షాప్ యాప్‌ను సైబరాబాద్ ఏసీపీ శివ భాస్కర్‌ ఆవిష్కరించారు. […]

Continue Reading

నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి

శేరిలింగంపల్లి, మనవార్తలు ప్రతినిధి : నూతన సంవత్సరం సందర్భంగా రూపొందించిన నవతెలంగాణ,2023 క్యాలెండర్ ను గురువారం రోజు గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి బీజేపీ పార్టీ కార్యాలయంలో కార్పోరేటర్ గంగాధర్ రెడ్డి. ఆష్కరించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ నూతన సంవత్సరం లో నవతెలంగాణ పత్రిక మంచిగా నడవాలని, ఈ పోటి ప్రపంచంలో మిగతా పత్రికలకు ధీటుగా ఎదగాలని ఆకాంక్షించారు. పత్రికలు నిజాలను నిర్భయంగా వార్తలు రాయాలని, అందులో నవతెలంగాణ […]

Continue Reading

ప్రజా సమస్యలను వెలికితీయడంలో నవతెలంగాణ ముందుతుంటుంది_బీజేపీ శేరిలింగంపల్లి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే గజ్జల యోగానంద్

_నూతన క్యాలెండర్ ఆవిష్కణలో యోగానంద్ శేరిలింగంపల్లి, మనవార్తలు ప్రతినిధి : ప్రజా సమస్యలు వెలికితీయడంలో నవతెలంగాణ దినపత్రిక ఎప్పుడు ముందుతుందుoటుoతుంది బీజేపీ శేరిలింగంపల్లి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే గజ్జల యోగానంద్ అన్నారు. నవతెలంగాణ 2023 నూతన క్యాలెండర్ ను సోమవారం రోజు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గలో కె పి హెచ్ బి లోని మాంజీరా మాల్ లోని ఆయన కార్యాలయంలో ఆవిష్కరించారు. పత్రికలు అధికార పక్షాలకు తొత్తులుగా మారకుండా నిష్పక్షపాతoగా నిజాలను వెలికితీయాలని, ఎప్పుడు కూడా నవతెలంగాణ ప్రజా […]

Continue Reading

నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన రవికుమార్ యాదవ్

శేరిలింగంపల్లి, మనవార్తలు ప్రతినిధి : నవతెలంగాణ దినపత్రిక 2023 నూతన క్యాలెండర్ ను శనివారం రోజు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గల మసీద్ బండ లోని ఆయన నివాసంలో బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ ఆవిష్కరించారు. పత్రికలు అధికార పక్షాలకు తొత్తులుగా మారకుండా నిష్పక్షపాతoగా నిజాలను వెలికితీయాలని కోరారు. ఎప్పుడు కూడా నవతెలంగాణ ప్రజా సమస్యలు వెలికితీయడంలో ముందుంటుందని, అదేపంథాను కొనసాగించాలని సూచించారు. ఎప్పుడు మా వంతు సహాయ సాకారాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, […]

Continue Reading

ప్రేమకు ,శాంతికి ,ఆధ్యాత్మిక చింతనకు ఏసు క్రీస్తు ప్రతిక _ఏకె ఫౌండేషన్ ఛైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్

రామచంద్రాపురం,మనవార్తలు ప్రతినిధి : ప్రేమకు శాంతికి ఆధ్యాత్మిక చింతనకు ఏసు క్రీస్తు గొప్ప ప్రతిక అని ఏకె ఫౌండేషన్ ఛైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ అన్నారు . సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం రామచంద్రాపురంలో ఏకె ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు . క్రిస్మస్ పండుగ సందర్భంగా రామచంద్రాపురంలో పరిధిలోని పాస్టర్లను శాలువాలతో ఘనంగా సత్కరించారు. దేశంలో అనేక మతాలవారు, అనేక ప్రాంతాల వారు, అనేక సంస్కృతి సాంప్రదాయాలను ఆచరిస్తున్న ప్రజలు జీవనాన్ని […]

Continue Reading

అట్టహాసంగా ముగిసిన అథ్లెటిక్ మీట్

_విజేతలకు బహుమతులు అందచేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి _భారీ సంఖ్యలో హాజరైన విద్యార్థిని విద్యార్థులు _హోరాహోరీగా ముగిసిన ముగింపు పోటీలు పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : పాఠశాల స్థాయి నుండే క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని, ఇందుకు అనుగుణంగా తల్లితండ్రులు, ఉపాధ్యాయులు సంపూర్ణ సహకారం అందించాలని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా పటాన్చెరు పట్టణం లోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన […]

Continue Reading

మైత్రి క్రికెట్ క్లబ్ నూతన కార్యాలయం ప్రారంభం హాజరైన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : దశాబ్దాల చరిత్ర గలిగిన పటాన్చెరు మైత్రి క్రికెట్ క్లబ్ భవిష్యత్తులోను ఇదే తరహాలో క్రికెట్ అభివృద్ధికి కృషి చేయాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. ఆదివారం పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో నూతనంగా ఏర్పాటు చేసిన మైత్రి క్రికెట్ క్లబ్ కార్యాలయం, నూతన కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలతో స్టేడియాన్ని పునరుద్ధరించడం […]

Continue Reading