బాధితులకు ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్
మనవార్తలు ,పటాన్ చెరు; ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన వారందరికీ ప్రభుత్వం తరఫున సత్వర నాయం అందించేందుకు కృషి చేస్తున్నామని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన తొమ్మిదిమంది నివాస గృహాలు ఇటీవల కురిసిన వర్షాలకు కూలిపోయాయి. శనివారం ఉదయం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో 9 మందికి పదివేల రూపాయల చొప్పున 90 వేల రూపాయల సొంత నిధులను అందజేశారు. […]
Continue Reading