Districts

ఐదుగురు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు 10 లక్షల రూపాయల విలువైన చెక్కుల పంపిణీ

_కార్యకర్తలకు అండగా టిఆర్ఎస్ పార్టీ _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ,పటాన్ చెరు: దేశంలోని మొట్టమొదటి సారిగా కార్యకర్తలకు ప్రమాద బీమా చేయించి, అకాల మరణం…

4 years ago

దేశ అభివృద్ధి ప్రధాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి – రవికుమార్ యాదవ్

మనవార్తలు ,శేరిలింగంపల్లి ; బిజెపి రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు భారత ప్రధాని నరేంద్ర మోడీ మీద పంజాబ్ రాష్ట్రంలో జరిగిన సంఘటన దృష్ట్యా మోడీ ఆయురారోగ్యాలతో…

4 years ago

పంజాబ్‌ పోలీసులు భద్రతను గాలికొదిలేశారని _రాష్ట్ర బిజెపి మహిళ మాజీ ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి

మనవార్తలు , రామచంద్రపురం బిజెపి రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు భారత ప్రధాని నరేంద్ర మోడీ మీద పంజాబ్ రాష్ట్రంలో జరిగిన సంఘటన దృష్ట్యా మోడీ ఆయురారోగ్యాలతో…

4 years ago

ప్రధాని నరేంద్ర మోడీ పై హత్య కుట్రకు పాల్పడిన వారిని దేశద్రోహులుగా గుర్తించాలి _బొల్లారం మహిళా మోర్చా అధ్యక్షురాలు డి.స్రవంతి రెడ్డి

మనవార్తలు , బొల్లారం దేశ ప్రధాని నరేంద్ర మోడీ పైన  హత్యే చెయ్యాలని లనుకున్నా వాళ్ళను దేశద్రోహులుగా వెంటనే వారిని శిక్షించాలని మహిళా మోర్చా అధ్యక్షురాలు డి.స్రవంతి…

4 years ago

లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ,పటాన్ చెరు: నిరుపేద ప్రజలకు మెరుగైన చికిత్స అందించడంలో సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్చెరు పట్టణంలోని…

4 years ago

స్వచ్ఛత లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి

_స్వచ్ఛ ఆటోలను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్ చెరు కాలనీలలో పరిశుభ్రత పచ్చదనం పెంపొందించాలంటే ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పటాన్చెరు శాసనసభ్యులు…

4 years ago

రామేశ్వరంబండ గ్రామం లో 70 లక్షల రూపాయల సిసిరోడ్డు ప్రారంభం

_కెసిఆర్ నాయకత్వంలో గ్రామాలకు మహర్దశ  _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ,పటాన్ చెరు: ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయని పటాన్చెరు శాసనసభ్యులు…

4 years ago

పోచారం మల్లన్న జాతర లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్ దంపతులు

మనవార్తలు ,పటాన్ చెరు: పటాన్చెరు మండలం పోచారం గ్రామంలో సోమవారం నిర్వహించిన మల్లన్న స్వామి జాతర లో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు.…

4 years ago

జెడ్పీ కి ఉద్ద్యమ కారుల పిర్యాదు

మనవార్తలు ,శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ప్రియాంక అలా గారిని కలిసి చందానగర్ సర్కిల్ లోని టౌన్ ప్లానింగ్ లో నెలకొన్న సమస్యలపై మాట్లాడిన ఉద్యమకారులు చందానగర్…

4 years ago

భానూర్ ఎల్లమ్మ జాతర లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ,పటాన్ చెరు: పటాన్చెరు మండలం బానూరు గ్రామంలో ఆదివారం నిర్వహించిన ఎల్లమ్మ తల్లి జాతర మహోత్సవంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని, ప్రత్యేక…

4 years ago