Districts

సమావేశాలకు పూర్తి వివరాలతో హాజరు కావాలి_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ,అమీన్పూర్: మూడు నెలలకు ఒకసారి ప్రజల సమస్యలపై చర్చించే మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలకు అధికారులు పూర్తి వివరాలతో హాజరుకావాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్…

3 years ago

పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనిపించిన విద్యార్థులకు సన్మానం

మనవార్తలు ,పటాన్ చెరు : కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని, ఇటీవల వెల్లడైన పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు అత్యుత్తమ…

3 years ago

దేవుడు మనకు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మనిస్తారు _ఏకే ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్

మనవార్తలు ,రామచంద్రపురం: ప్రజలందరి ప్రాణాలను కాపాడటానికి, ప్రజల ఆరోగ్యాలను ఎల్లప్పుడూ కాపాడేందుకు ఎంతగానో శ్రమించే హీరోలే వైద్యులు అని ఏకే ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్…

3 years ago

పటాన్ చెరువులో ఘనంగా జగన్నాథుడి రథయాత్ర

మనవార్తలు ,పటాన్ చెరు : పటాన్ చెరువు పట్టణంలో కన్నుల పండువగ, భక్తుల జయ జయ ధ్వనాల మధ్య శ్రీ పూరి జగన్నాథుడి రథయాత్ర సాగింది.పటాన్ చెరువు…

3 years ago

గీతము సందర్శించిన అమెరికా వర్సిటీ ప్రతినిధులు..

మనవార్తలు ,పటాన్ చెరు : అమెరికాలోని ట్రాయ్ విశ్వవిద్యాలయం , కంప్యూటర్ సెన్స్ విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సుమన్ కుమార్ , రిక్రూట్మెంట్ సలహాదారు…

3 years ago

ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా చంద్రశేఖర్

_అభినందించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ,పటాన్ చెరు : పటాన్ చెరు డివిజన్ బండ్లగూడ కు చెందిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు చంద్రశేఖర్ ను…

3 years ago

ధ్వజస్తంభం నిర్మాణానికి 2 లక్షల 55 వేల రూపాయల విరాళం అందించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి.

మనవార్తలు ,పటాన్ చెరు : పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మరోసారి తన దైవభక్తిని చాటుకున్నారు. కొండాపూర్ మండలం హరిదాస్ పూర్ గ్రామ పరిధిలోని…

3 years ago

ప్రతిభను వెలిగి తీసేందుకు ” రూం టూ రీడ్

మనవార్తలు ,పటాన్ చెరు : విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలిగి తీయడంతో పాటు విద్యార్థులు చదవడం , రాయడంలో ముందు వరుసలో ఉండాలన్న లక్ష్యంతో '…

3 years ago

గణితం లేకుండా గణాంకాలు లేవు : డాక్టర్ కేవీఎస్

- గీతమ్ ఘనంగా ‘ జాతీయ గణాంకాల దినోత్సవం ' మనవార్తలు ,పఠాన్ చెరు: గణితం లేకుండా గణాంకాలు ఉండవని , గణాంకాల పరిజ్ఞానం ముఖ్యమని ,…

3 years ago

ప్రతి ఒక్కరు ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించాలి _సర్పంచ్ నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ,పటాన్‌చెరు: ప్రతి ఒక్కరు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ తెలిపారు. చిట్కుల్ గ్రామ పరిధిలోబడిఈడు పిల్లలను బడిలో…

3 years ago