మనవార్తలు, శేరిలింగంపల్లి :
బీజేపీ తెలంగాణ రద సారది బండి సంజయ్ కుమార్ జన్మదినం సందర్బంగా సోమవారం రోజు గచ్చిబౌలి డివిజన్ లోని రాయిదుర్గం బీజేపీ ఆఫీసులో కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కృష్ణ ముదిరాజ్, జిల్లా నాయకులు మూల అనిల్ గౌడ్, నీలం నరేందర్ ముదిరాజ్, నక్క నరేందర్, గౌడ్, డివిజన్ నాయకులు ఏ అశోక్ ముదిరాజ్, ఎన్. సురేందర్ ముదిరాజ్, ఎస్. సంజీవ, శ్రీశైలం ముదిరాజ్ ఏ. సతీష్ గౌడ్, నర్సిహ్మ రాజు, నక్క శివ కుమార్, సామ్రాట్ గౌడ్, శివ గౌడ్ మరియు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…