17 వ తిరుమల మహా పాదయాత్ర…
తిరుమల పాదయాత్ర పోస్టర్ ఆవిష్కరణ… పటాన్ చెరు: కరోనా మహమ్మారి తగ్గి ప్రజలు అందరు సుఖసంతోషాలతో ఉండా లని , సకాలంలో వర్షాలు కురిసి రైతులు బాగుండాలని శ్రీవేంకటేశ్వర స్వామి భక్తబృం దం ఆధ్వర్యంలో తిరుమల వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు నిర్వాహకుడు సీసాల రాజు ముదిరాజ్ తెలిపారు. 17 వ తిరుమల మహా పాదయాత్ర… బుధవారం పట్ట ణంలోని జేపీ కాలనీలో 17 వ తిరుమల మహా పాదయాత్ర పోస్టర్లను ఆవిష్కరించారు . ఆయన మాట్లాడుతూ ఈ […]
Continue Reading