విజయవాడ : బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ శాసన సభ్యురాలు పి.ఎమ్ కమలమ్మ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉప ఎన్నికకు…
రాజమండ్రి రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కడియం మండలం పొట్టిలంక గ్రామం కు చెందిన అంకం వీరబాబు అనే వికలాంగుడు గత నెలలో రాజమహేంద్రవరం స్మార్ట్ సిటీ కార్పొరేషన్…
కడప కడప జిల్లా పోరుమామిళ్ల మండలం చిన్న కప్పల పల్లె గ్రామానికి చెందిన ఆర్. సి. యం ఎయిడెడ్ ఎంపీపీ పాఠశాల లో పనిచేయుచున్న ఉపాధ్యాయురాలు…
విజయవాడ ఏమిటో ఈ రంగుల గోల.. నిన్న బడి,కనపడిన ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి వైసీపీ పార్టీ జెండా రంగులు వేసేశారు..చివరకు హైకోర్టు అక్షింతలతో కొన్ని కార్యాలయాలకు రంగులు…
పటాన్చెరు: పెరోవ్ స్కెట్, డై - సెన్సిటెజెతడ్ సౌర ఘటాల కోసం శక్తిని నింపే రవాణా పరికరాల అభివృద్ధిపై అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన పటాన్చెరు…
ఈ రోజు నుంచే అమల్లోకి పండుగ వేళ సామాన్యుడికి గట్టి షాక్ తగిలింది. దేశంలో వంట గ్యాస్ ధరలు మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు…
అమీన్పూర్ ప్రపంచంలో పూల ను పూజించే ఏకైక పండుగ బతుకమ్మ పండుగ అని, ఆ పండుగ రోజున మహిళలు అందరూ సంతోషంతో ఉండాలన్న సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి…
జిన్నారం జిన్నారం మండలం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇటీవల మృతి చెందిన జర్నలిస్ట్ ప్రవీణ్ గౌడ్ కి సంతాపం తెలిపారు .ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి,రెండు…
నల్లగొండ : జిల్లాలో అధిక వడ్డీ, బారా, మీటర్ కట్టింగ్ వ్యాపారులపై నిఘా పెట్టడం జరిగిందని, వడ్డీ వేధింపుల విషయంలో బాధితులు నేరుగా తనకు సమచారం ఇవ్వాలని…
అనంతపురం : గ్రామీణ స్థాయి నుంచే క్రీడాకారులను ప్రోత్సహించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి తెలిపారు. చదువుతో పాటు…