146 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ మనవార్తలు ,పటాన్చెరు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెడుతున్న పథకాలు అన్ని రాష్ట్రాలకు…
మనవార్తలు ,పటాన్చెరు సనాతన ధర్మాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. స్వామి వివేకానంద…
మనవార్తలు ,రామచంద్రపురం స్వామివివేకానందా యువతకు అత్యంత స్ఫూర్తిదాయకం అని రాష్ట్ర బిజెపి మహిళా మాజీ ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి అన్నారు. రామచంద్రపురం పట్టణంలో బిజెపి పట్టణ…
మన వార్తలు , రామచంద్రాపురం : రామచంద్రాపురం మండలం తెల్లాపుర్ మున్సిపాలిటీలో బ్రిటిష్ వారితో ధైర్యంగా పోరాటం చేసిన 18 వ శతాబ్దంలో వడ్డే ఒబాన్న 215…
మనవార్తలు ,శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోనిమియాపూర్ డివిజన్ పరిధిలో గల నడిగడ్డ తండాలో గత యాభై సంవత్సరాల నుండి ఎస్సీ ఎస్టీ బిసి వెనుకబడిన వర్గాలు నివాసం…
_కార్యకర్తలకు అండగా టిఆర్ఎస్ పార్టీ _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ,పటాన్ చెరు: దేశంలోని మొట్టమొదటి సారిగా కార్యకర్తలకు ప్రమాద బీమా చేయించి, అకాల మరణం…
మనవార్తలు ,శేరిలింగంపల్లి ; బిజెపి రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు భారత ప్రధాని నరేంద్ర మోడీ మీద పంజాబ్ రాష్ట్రంలో జరిగిన సంఘటన దృష్ట్యా మోడీ ఆయురారోగ్యాలతో…
మనవార్తలు , రామచంద్రపురం బిజెపి రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు భారత ప్రధాని నరేంద్ర మోడీ మీద పంజాబ్ రాష్ట్రంలో జరిగిన సంఘటన దృష్ట్యా మోడీ ఆయురారోగ్యాలతో…
మనవార్తలు , బొల్లారం దేశ ప్రధాని నరేంద్ర మోడీ పైన హత్యే చెయ్యాలని లనుకున్నా వాళ్ళను దేశద్రోహులుగా వెంటనే వారిని శిక్షించాలని మహిళా మోర్చా అధ్యక్షురాలు డి.స్రవంతి…
మనవార్తలు ,పటాన్ చెరు: నిరుపేద ప్రజలకు మెరుగైన చికిత్స అందించడంలో సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్చెరు పట్టణంలోని…