మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :
కుందన్ ,పోల్కీ, డైమండ్ జ్యూవెలరీ కలెక్షన్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని సినీనటి వర్షిణి సౌందరరాజన్ అన్నారు .హైదరాబాద్ ఖాజాగూడలో నూతనంగా ఏర్పాటు చేసిన మంగళ జ్యూవెలరీ షోరూంను ఆమె లాంచ్ చేశారు. కస్టమర్లు కోరుకున్న రీతిలో బంగారు వజ్రాభరణాలను తయారు చేసి అందించడం తమ ప్రత్యేకత అని సంస్థ ప్రతినిధి ప్రమీల తెలిపారు . బంగారు వజ్రాభరణాలు ధరించి మోడల్స్ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు .అనంతరం నిర్వహించిన ఫ్యాషన్ షో కనువిందు చేసింది. మంగళ డైమండ్ షోరూం ప్రారంభోత్సవంను పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్లు నిర్వహకులు ప్రమీల తెలిపారు .
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…