మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :
కుందన్ ,పోల్కీ, డైమండ్ జ్యూవెలరీ కలెక్షన్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని సినీనటి వర్షిణి సౌందరరాజన్ అన్నారు .హైదరాబాద్ ఖాజాగూడలో నూతనంగా ఏర్పాటు చేసిన మంగళ జ్యూవెలరీ షోరూంను ఆమె లాంచ్ చేశారు. కస్టమర్లు కోరుకున్న రీతిలో బంగారు వజ్రాభరణాలను తయారు చేసి అందించడం తమ ప్రత్యేకత అని సంస్థ ప్రతినిధి ప్రమీల తెలిపారు . బంగారు వజ్రాభరణాలు ధరించి మోడల్స్ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు .అనంతరం నిర్వహించిన ఫ్యాషన్ షో కనువిందు చేసింది. మంగళ డైమండ్ షోరూం ప్రారంభోత్సవంను పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్లు నిర్వహకులు ప్రమీల తెలిపారు .
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…