మనవార్తలు ,రామచంద్రాపురం :
రామచంద్రపురం డివిషన్ లోని కానుకుంటా(పోలీస్ క్వాటర్స్ ముందు ఉన్న బస్తి) లో గత ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న చిరకాల సీసీ రోడ్ సమస్య నేటితో ముగియనున్నది అని స్థానిక కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ తెలిపారు. గురువారం రోజు కానుకుంటా లో జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి పర్యటించారు. త్వరలో అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని బస్తి వాసులకు తెలుపారు.సీసీ రోడ్ పనులు మంజూరు అయ్యాయని,రేపటి నుంచి సీసీ రోడ్ పనులు ప్రారంభించనున్నామని తెలిపారు.అలాగే మార్గ మధ్యలో ఉన్న ఎలక్ట్రికల్ పోల్స్ ఉన్నాయని,వెంటనే సీసీ రోడ్ పనులు ప్రారంభించముందే పోల్స్ తీసి లోపలకు జరపాలని ఆదేశించారు. ఎలక్ట్రిసిటీ ఎఈ సురేందర్, ఇంజనీరింగ్ ఎఈ ప్రభు,శ్రీనివాస్ రాజు, సత్తి రెడ్డి,సాయి,గౌస్,శ్యామ్,శ్రీను,రాజు,అసిఫ్,శ్రీను తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…