డిసెంబర్లో ప్రముఖ గాయని కె ఎస్ చిత్ర ‘చిత్రామృతం
.-డిసెంబర్ 22న శిల్పకళా వేదికలో ‘చిత్రామృతం’ మ్యూజిక్ కన్సర్ట్ -నిర్వహించనున్న ఎన్ ఛాంట్ మీడియా, ఎమ్3 ఎంటర్టైన్మెంట్ మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : ఎన్ ఛాంట్ మీడియా, ఎమ్3 ఎంటర్టైన్మెంట్ నిర్వహణలో 2024 డిసెంబర్ 22న శిల్పకళా వేదికలో ప్రముఖ గాయని కె ఎస్ చిత్ర ‘చిత్రామృతం’ మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించనున్నారు. ప్రముఖ గాయని కేఎస్ చిత్త్ర గారి 45 ఏళ్ల ప్రస్థానానికి స్మరణార్థంగా నిర్వహించనున్న ఈ చిత్రామృతం ప్రెస్ మీట్ హైదరాబాద్లోని జూబ్లీ రిడ్జ్ […]
Continue Reading