శ్రీకాకుళ సంక్షేమ సంఘం భవన నిర్మాణానికి ఆదేశాలు_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : దేశంలోని 28 రాష్ట్రాల ప్రజలు పటాన్చెరు నియోజకవర్గంలో జీవనం సాగిస్తున్నారని, కులమత బేధాలు లేకుండా అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు పరిధిలోని శ్రీకాకుళం సంక్షేమ సంఘం కోసం గతంలోనే సొంత నిధులతో 500 గజాల స్థలం కొనుగోలు చేసి అందించడం జరిగిందని, రెండు రోజుల్లో భవన నిర్మాణ పనులను సైతం ప్రారంభిస్తామని ఆయన హామీ ఇచ్చారు.ఆదివారం పటాన్చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ […]

Continue Reading

జివిఆర్ ఎంటర్ప్రైజెస్ సంస్థ సౌజన్యంతో 3 కోట్ల 46 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు

_సీఎం కేసీఆర్ నాయకత్వంలో గ్రామాలకు మహర్ధశ _ఇంద్రేశం అభివృద్ధికి జివిఆర్ ఎంటర్ప్రైజెస్ చేయూత పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అందించే నిధులతో పాటు జివిఆర్ ఎంటర్ప్రైజెస్ సౌజన్యంతో వివిధ అభివృద్ధి పనులను చేపడుతున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో గ్రామాలకు మహర్దశ చేకూరిందని అన్నారు.పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామ పరిధిలోని పిఎన్ఆర్ టౌన్షిప్ లో జివిఆర్ ఎంటర్ప్రైజెస్ సంస్థ సహకారంతో ఒక కోటి 30 లక్షల రూపాయల […]

Continue Reading

ఫార్మారంగంలో సాంకేతికతకు పెద్దపీట

– గీతమ్ లో నిర్వహించిన ఫార్మా కాంక్టేన్లో స్పష్టం చేసిన వక్తలు.  పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : ఫార్మాస్యూటికల్ రంగం ఇటీవలి సంవత్సరాలలో గణనీయమైన మార్పులను చవిచూసిందని, దాని భవిష్యత్తును రూపొందించడంలో నూతన సాంకేతికలు కీలక పాత్ర పోషించనున్నట్టు పలువురు వక్తలు అభిప్రాయ పడ్డారు, గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ ని కెరీర్ గెడ్లైన్స్ సెంటర్ ఆధ్వర్యంలో ‘ఫ్నా భవిష్యత్తు- తక్షణ ఆవశ్యకత’ అనే ఇతివృత్తంతో శుక్రవారం ఫార్మా కాంక్లేన్-2023″ ని నిర్వహించారు.ఫార్మా పరిశ్రమ నిపుణుల ఆలోచనలు తెలుసుకుని, […]

Continue Reading

గ్రామపంచాయతీలకు, డివిజన్లకు, మున్సిపాలిటీలకు స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ

_గ్రామీణ స్థాయిలో క్రీడా రంగానికి సంపూర్ణ సహకారం _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గ్రామీణ స్థాయి నుండి క్రీడలపై ఆసక్తి పెంపొందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రతి గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారని, ఇందుకు అనుగుణంగా క్రీడాకారుల కోసం 38వేల రూపాయలతో క్రీడా పరికరాలు కొనుగోలు చేసి పంపిణీ చేయడం జరుగుతోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.గురువారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు […]

Continue Reading

పటాన్చెరులో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కాంస్య విగ్రహం ఏర్పాటునకు శంకుస్థాపన

_త్వరలో గౌడ కులస్తుల కోసం 500 గజాల స్థలం _ప్రభుత్వ సంక్షేమం పథకాల్లో ప్రాధాన్యత పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గౌడల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని, నియోజకవర్గ కేంద్రమైన పటాన్చెరు పట్టణంలో బహుజనుల యుద్ధ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కాంస్య విగ్రహాన్ని అతి త్వరలో ఏర్పాటు చేయబోతున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.గురువారం పటాన్చెరు పట్టణంలోని సాకి చెరువు కట్టపైన పటాన్చెరు గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్ […]

Continue Reading

గీతం ఏరో క్లబ్ ప్రారంభం

– లాంఛనంగా ప్రారంభించిన సెర్రూట్ ఏరోస్పేస్ డెరెక్టర్ డాక్టర్ సీవీఎస్ కిరణ్ పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీని ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగంలో గీతం ఏదో క్లబ్ (జీఏసీ) గురువారంస్మెరూట్ ఏరోస్పేస్ డెనైక్టర్ (సరిశోధన- అభివృద్ధి, వ్యూహాల) డాక్టర్ సి.వెంకట సాయికిరణ్ ప్రారంభించారు. ఏరోస్పేస్ సంబంధిత రంగాలలో విద్యార్థులు జ్ఞానాన్ని పెంపొందించుకోవడంతో పాటు వారి వ్యక్తిగత అభివృద్ధి కోసం నిలువెన అవకాశాలను అందించడం లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేశారు. ఏరోస్పేస్పి లోతైన అవగాహనను పెంపొందించడం, […]

Continue Reading

ఒకే రోజు 28 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. ప్రారంభోత్సవాలు.

_నూతన రహదారులతో శరవేగంగా గ్రామాల అభివృద్ధి _నందిగామలో మూడు కోట్ల రూపాయలతో నూతన ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవం _మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న పటాన్చెరు నియోజకవర్గంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రహదారులు విస్తరిస్తున్నామని, దీని మూలంగా అభివృద్ధి శరవేగంగా కొనసాగుతుందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.మంగళవారం పటాన్చెరు మండల పరిధిలోని నందిగామ, పాశమైలారం, బచ్చు గూడెం, పెద్దకంజర్ల గ్రామాలలో పర్యటించి 28 కోట్ల […]

Continue Reading

డేటా ఇంజనీరింగ్ పై గీతమ్ అంతర్జాతీయ సదస్సు

_పేర్ల నమోదుకు తుది గడువు: అక్టోబర్ 15 పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం మరో అంతర్జాతీయ సదస్సు నిర్వహణకు సమాయత్తమవుతోంది. ‘డేటా ఇంజనీరింగ్ అండ్ మెషిన్ ఇంటెలిజెన్స్’ అనే అంశంపై నవంబర్ 22 నుంచి 24వ తేదీ వరకు దీనిని నిర్వహించ సున్నట్టు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.డేటా సిస్ట్స్, డేటా ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, సుస్థిరత విజ్ఞాన ఆధారిత నిపుణుల వ్యవస్థలపై ఆలోచనలు, కొత్త సరిశోధనల్లోని […]

Continue Reading

గీతమ్ లో ఘనంగా 154వ గాంధీ జయంతి

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్లో సోమవారం మహాత్మా గాంధీ 154వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. సత్యం, అహింస పట్ల గాంధీజీ అచంచలమైన నిబద్ధత ప్రపంచంపై చెరగని ముద్ర వేయడంతో పాటు భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్య పాత్ర పోషించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.ఈ ఏడాది ‘ఏక్ తారీఖ్ ఏక్ మంటా ఏక్ సార్ ‘ ఇతివృత్తంలో అక్టోబర్ 1న ఉదయం 10-11 గంటల వరకు పరిశుభ్రత కోసం […]

Continue Reading

మ్యాక్స్ ఫ్యాషన్ బొమ్మల కొలువును ప్రారంభించిన :.సిని నటి నమ్రతా శిరోద్కర్

మనవార్తలు ,హైదరాబాద్: దక్షిణాదిలో మిలియన్ల మంది టీన్ హార్ట్‌త్రోబ్ పాన్స్ ఉన్న పాపులర్ తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు నమ్రతా శిరోద్కర్ కుమార్తె సితార ఘట్టమనేని అతిపెద్ద మానీక్విన్స్ బొమ్మల కొలువు ప్రారంభించారు.దుబాయ్ కేంద్రంగా కలిగిన ప్రముఖ అంతర్జాతీయ ల్యాండ్ మార్క్ గ్రూప్ రిటైల్ చైన్, మ్యాక్స్ ఫ్యాషన్ ఆంధ్ర మరియు తెలంగాణలో ఈ సంవత్సరము చివరి వరకు మా మాక్స్ ఫ్యాషన్ స్టోర్స్ 82 చేరనుంది. దసరా ఉత్సవాలు ఈరోజు ప్రారంభం కానుండగా, […]

Continue Reading