4 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

_గ్రామీణ రోడ్లకు మహర్దశ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్చెరు మండల పరిధిలోని..పాటి, ఘనపూర్, కర్ధనూర్, నందిగామ, భానురు, రుద్రారం, క్యాసారం, పాశమైలారం, ఇస్నాపూర్, లక్డరం గ్రామాల పరిధిలో నాలుగు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు. ఈ […]

Continue Reading

పటాన్చెరులో.. మహాశివరాత్రి రోజున మహా జాగరణ..

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : రాబోయే మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పటాన్చెరు పట్టణంలో మహా జాగరణ కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.గురువారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో.. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మహా జాగరణ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మహాశివరాత్రి రోజు సాయంత్రం 8:00 గంటల నుండి అర్ధరాత్రి 12:30 గంటల వరకు వేద బ్రాహ్మణులచే అభిషేకం, […]

Continue Reading

దత్తగిరి మహారాజ్ శతజయంతి ఉత్సవాలకు రండి

_ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఆహ్వానించిన ఆశ్రమ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ 108 వైరాగ్య శిఖామణి అవదూత గిరి మహారాజ్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : శ్రీశ్రీశ్రీ దత్తగిరి మహరాజ్ శతజయంతి ఉత్సవాలకు హాజరు కావాలని కోరుతూ పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ని బర్దిపూర్ ఆశ్రమ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ 108 వైరాగ్య శిఖామణి అవదూత గిరి మహారాజ్ ఆహ్వాన పత్రికను అందించారు. మార్చి 9వ తేదీ వరకు మహారాజు శతజయంతి ఉత్సవాలు […]

Continue Reading

సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో నీలి విప్లవం..

_మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట _ఫిబ్రవరి 15 లోపు నూతన సభ్యత్వాలు పూర్తి చేయండి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : మత్స్యకారుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో నీలి విప్లవం సృష్టించారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.గురువారం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని మత్స్యకార సహకార సంఘం ప్రతినిధులు, అధికారులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని […]

Continue Reading

ఆలయ నిర్మాణాలకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి_ బీఆర్ఎస్ నాయకులు నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : దేవాలయాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సాయం అందించాలని బీఆర్ఎస్ నాయకులు నీలం మధు ముదిరాజ్ అన్నారు .సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని గుమ్మడిదల మండలం వీరారెడ్డిపల్లి గ్రామంలో శ్రీ పెద్దమ్మతల్లి దేవాలయ నిర్మాణానికి ప్రత్యేక పూజలు చేసి శంకుస్థాపన చేశారు. ఆలయ నిర్మాణానికి తనవంతు సాయంగా రెండు లక్షల రూపాయలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఆధ్యాత్మిక వాతావరణంలో పల్లెలు ,పట్టణాలు అభివృద్ధి చెంది సుఖసంతోషాలతో ఉంటారని తెలిపారు. ఈ […]

Continue Reading

అమీన్పూర్ లో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

అమీన్పూర్,,మనవార్తలు ప్రతినిధి : మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని శ్రీ షిరిడి సాయి కాలనీలో మిషన్ భగీరథ పథకం ద్వారా ఏర్పాటు చేసిన నల్లా కనెక్షన్లను ఆయన ప్రారంభించారు. అనంతరం జవహర్ నగర్ కాలనీలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 9 లక్షల రూపాయల అంచనా వ్యయంతో మన ఊరు మనబడి […]

Continue Reading

మన ఊరు మనబడి ద్వారా.. ప్రభుత్వ విద్యాసంస్థలకు కొత్త రూపు..

_కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మౌలిక వసతులు _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : నిరుపేదలకు కార్పోరేట్ స్థాయి విద్యను అందించడంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన మన ఊరు మనబడి పథకం విద్యారంగంలో విప్లవత్మక మార్పులకు శ్రీకారం చుడుతోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గ్రామ పరిధిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మన ఊరు మనబడి పథకం ద్వారా 51 లక్షల రూపాయల అంచనా వ్యయంతో […]

Continue Reading

సంస్కృతితో ముడిపడిందే భాష: డాక్టర్ కీర్తన

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : మన సంస్కృతితో భాషకు దగ్గర అనుబంధం ఉందని, సాంస్కృతిక సహనం కూడా భాషతో ముడిపడి ఉంటుందని ఇంటి హెదరాబాద్లోని జాతీయ పోస్ట్ డాక్టరల్ ఫెలో డాక్టర్ వి.కీర్తన కపిలే అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్లోని మనస్తత్వశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘పరాన్నజీవి: భాష, జ్ఞానం’ అనే అంశంపై ఆమె బుధవారం అతిథ్య ఉపన్యాసం చేశారు.మనం మాట్లాడదలచుకున్నప్పుడు, ముందుగా, నిరుటివారి మానసిక స్థితిని అర్థం చేసుకోవాలని, వారుపరధ్యానంగా ఉండకుండా […]

Continue Reading

డాక్టర్ రెజాకు ఐఏసీసీ ఉత్తమ పరిశోధనా అవార్డు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ సెన్ట్స్ ని గణిత శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ మోతహర్ రెజాను ఇంటర్నేషనల్ ఆడ్వాన్స్డ్ కంప్యూటింగ్ కమ్యూనిటీ (ఐఏసీసీ) 2023 సంవత్సరానికి ‘ఉత్తమ పరిశోధకుడి అవార్డుతో సత్కరించింది. ఆధునాతన కంప్యూటింగ్లో డాక్టర్ రాజు పరిశోధన, లోతైన అభ్యాసం, సమాంతర కంప్యూటింగ్కు గుర్తింపుగా ఈ ఆచార్డును ఇచ్చి గౌరవించినట్టు విశ్వవిద్యాలయ వర్గాలు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. హెదరాబాద్ లోని సీఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఇటీవల […]

Continue Reading