ప్రజల ఆకాంక్షలు, అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు

_సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సుసాధ్యం _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పుడే వారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకోవచ్చని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా జిహెచ్ఎంసి పరిధిలోని మూడు డివిజన్లలో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు డివిజన్ కార్పొరేటర్ గా మెట్టు కుమార్ యాదవ్ ఎన్నికై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా […]

Continue Reading

భక్తులకు. ఎలాంటి ఇబ్బందులు కలగ కుండా ఏర్పాట్లు – సర్పంచ్ నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : _శివనామస్మరణతో చిట్కుల్ గ్రామం అంతా మారుమ్రోగాలి మహాశివరాత్రి పర్వదినోత్సవం రోజున చిట్కుల్ లో నిర్వహించే శివోత్సవం కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయేలా ఎంఎన్ఆర్ యువసేన కార్యకర్తలు భక్తులకు అద్భతమైన సేవలందించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ సూచించారు. 18న హెచ్ఎంటీవీతో కలిసి భారీ స్థాయిలో నిర్వహించతలపెట్టిన శివోత్సవంపై ఎంఎన్ఆర్ యువసేన సభ్యులతో నీలం మధు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమాలను వివరిస్తూ వారికి దిశానిర్థేశం చేశారు. […]

Continue Reading

బీజేపీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి నేతలు

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ , గోపనపల్లీ తాండా లో హనుమత్ నాయక్ ఆధ్వర్యంలో నూతనoగా ఏర్పాటు చేసిన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి,కసిరెడ్డి భాస్కర్ రెడ్డి,రాధాకృష్ణ యాదవ్ల్ లతో బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్, ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, గోపనపల్లి తాండా వాసులకు అందుబాటులో ఉండేలా కార్యాలయం ఏర్పాటు చేయడం చాలా సంతోషకర విషయమన్నారు, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ […]

Continue Reading

తెలంగాణలో కె -ల్యాబ్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన కైరోస్

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : హైదరాబాద్‌లో డెలివరీ కేంద్రం కలిగిన అంతర్జాతీయ సంస్థ కైరోస్‌ టెక్నాలజీస్‌. వృద్ది మరియు వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తూ, కైరోస్‌ ఇప్పుడు పూర్తిగా అంకితం చేసిన ఆర్‌ అండ్‌ డీ కేంద్రం కె –ల్యాబ్స్‌ను ఆవిష్కరణలే లక్ష్యంగా ఏర్పాటుచేయనున్నట్లు యాజమాన్యం వెల్లడించింది. గచ్చిబౌలి జూబ్లీ ఎన్ క్లేవ్ లోని హోటల్ లీ మెరిడియన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలోసేవలతో అందించే విలువను వేరు చేయడానికి ఉన్న ఏకైక మార్గం ఆవిష్కరణ అని ఫౌండర్‌, సీఈఓ సుధాకర్‌ […]

Continue Reading

గచ్చిబౌలి డివిజన్ ను ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దుతా

– కోట్లాది రూపాయలతో అభివృద్ధి పథంలో గచ్చిబౌలి డివిజన్ – కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ ను కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి అభివృద్ధి పథంలో నడిపిస్తానని స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. కార్పోరేటర్ గా గెలిచి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం రోజు గౌలిదొడ్డిలోని కార్పొరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన […]

Continue Reading

గీతం లో విజయవంతంగా ముగిసిన కార్యశాల…

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఆర్ ప్రోగామింగ్ను ఉపయోగించి డాష్బోర్డ్ భావన రుజువు చేసే విద్యార్థుల ప్రాజెక్టును శుక్రవారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్లో శుక్రవారం విజయవంతంగా నిర్వహించారు. గీతం కెరీర్ గెడైన్స్ కేంద్రంలోని యోగ్యతాభివృద్ధి విభాగం ‘ఆర్ ప్రోగ్రామింగ్ అండ్ పెథాన్’పై ఏర్పాటు చేసిన ఈ కార్యశాలలో, హైదరాబాద్ లోని షిషన్ ల్యాబ్స్ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పి. అంజనా నారాయణ ముఖ్య శిక్షకురాలిగా పాల్గొన్నారు.కంప్యూటర్ సెన్స్డ్ అండ్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ) విభాగం సౌజన్యంతో నిర్వహించిన […]

Continue Reading

సీఏఎంఏపీని సందర్శించిన గీతం ఫార్మసీ విద్యార్థులు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పరిశ్రమ-విద్యా సంస్థ సమన్వయంలో భాగంగా, గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ (ఎస్ వోసీ) విద్యార్థులు. గురువారం హెదరాబాద్ లోని కేంద్రీయ ఔషధ, సుగంధ మొక్కల సంస్థ (సీఎస్ఐఆర్-సీఏఎంఏపీ)ని సందర్శించారు. ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీ.ఎస్.కుమార్ మార్గదర్శనంలో డాక్టర్ ఎం.విన్యాస్ ఏర్పాటు చేసిన ఈ విద్యా పర్యటనలో దాదాపు 80 నుండి విద్యార్థులు, పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు.కేంద్రీయ ఔషధ, సుగంధ మొక్కల సంస్థ శాస్త్రవేత్తలు తమ తోటలోని వివిధ ఔషధ మొక్కల గురించి.విద్యార్థులకు […]

Continue Reading

ఫిబ్రవరి 15న పటాన్చెరులో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ఈనెల 15వ తేదీన పటాన్చెరు పట్టణంలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, గిరిజన సంక్షేమ సంఘం ప్రతినిధులు, గిరిజన ఉద్యోగుల సంఘం సభ్యులతో కలిసి వేడుకల ఏర్పాట్లపై ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ […]

Continue Reading

డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సైన్స్ మొబైల్ ల్యాబ్స్ మెటీరియల్ పంపిణీ

జిన్నారం,మనవార్తలు ప్రతినిధి : గ్రామీణ ప్రాంతాలలోని విద్యార్థులకు సైన్స్ పట్ల శాస్త్రీయ దృక్పథాన్నిపెంపొందించినందుకు, విద్యార్థుల ప్రతి అంశాలను ప్రయోగాలు చేస్తూ నేర్చుకోవాలి అనే దృక్పధంతో జిన్నారం మండల వ్యాప్తంగా డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్  సైన్స్ మొబైల్ ల్యాబ్ ను జిన్నారం ఎంపీపీ రవీందర్ గౌడ్ సమక్షంలో వావిలాల, నల్తూర్,కేజిబివి స్కూల్, జిన్నారం,మంగంపేట, కొడకంచి, మాదారం పాఠశాలలకు అందజేశారు.ఎంపీపీ మాట్లాడుతూ ఒక్కొక్క యూనిట్ ధర 80 వేలు విలువ చేసే సైన్స్ పరికరాల ల్యాబ్ ను, మొత్తం 7 […]

Continue Reading

రాబోవు వార్షిక పరీక్షల్లో విధ్యార్థులు అత్యుత్తమ జిపిఎలతో ఉత్తమ ఫలితాలు సాధించాలి _ఎర్రగోల చంద్రశేఖర్

సంగారెడ్డి ,మనవార్తలు ప్రతినిధి : రాబోవు వార్షిక పరీక్షల్లో విద్యార్థుల అత్యుత్తమ జిపిఏలతో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఎర్రగోల చంద్రశేఖర్ అన్నారు .సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లను బస్వాపురం గ్రామానికి చెందిన ఎర్రగోల చంద్రశేఖర్ మిత్ర బృందం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోవు వార్షిక పరీక్షల్లో విధ్యార్థులు అత్యుత్తమ జిపిఎ లతో ఉత్తమ ఫలితాలు సాదించాలని, ఉన్నత చదువుల ద్వారనే ఉత్తమమైన జీవితాలు […]

Continue Reading