దృఢంగా ఎదగాలంటే కష్టించక తప్పదు గీతం విద్యార్థులకు పూర్వ డీఐజీ, ఐఈటీఈ అధ్యక్షుడు ప్రొఫెసర్ గుణశేఖర్రెడ్డి ఉద్బోధ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : సవాళ్ళను స్వీకరించని వ్యక్తి ఏమీ సాధించలేడని, సవాళ్ళను ఎదుర్కొని నిలబడాలని, దృఢంగా ఎదగాలంటే.. మరింత కష్టపడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పూర్వ డీఐజీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్స్ (ఐఈటీఈ) అధ్యక్షుడు ప్రొఫెసర్ వి. గుణశేఖర్రెడ్డి ఉద్బోధించారు. హెదరాబాద్లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం విద్యార్థుల వార్షిక వేడుక ‘ప్రమాణ – 2023’ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. అందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు కోరుకున్న ఫలితాలను సాధించడానికి […]

Continue Reading

ఇష్టపడి చదవండి.. ఉన్నత శిఖరాలను అధిరోహించండి_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

రామచంద్రాపురం,మనవార్తలు ప్రతినిధి : కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు.రామచంద్రపురం డివిజన్ పరిధిలోని శ్రీ గీతా భూపాల్ రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలను సోమవారం కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి తో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పటాన్చెరు ప్రాంతంలోని నిరుపేద […]

Continue Reading

వీరత్వానికి ప్రతీక ఛత్రపతి శివాజీ మహారాజ్

_పెద్దమ్మ గూడెంలో 9 లక్షల రూపాయల సొంత నిధులతో విగ్రహం ఏర్పాటు జిన్నారం,మనవార్తలు ప్రతినిధి : మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రజా సంక్షేమం కోసం తన పరిపాలనలో అనుసరించిన విధానాలు నేటి తరానికి అనుసరణీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. జిన్నారం మండలం పెద్దమ్మ గూడెం చౌరస్తాలో 9 లక్షల రూపాయల సొంత నిధులతో ఏర్పాటు చేసిన చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆదివారం రాత్రి ఎమ్మెల్యే జిఎంఆర్ ఆవిష్కరించారు. ఈ […]

Continue Reading

గీతమ్లో సృజనాత్మకతకు పదును పెట్టే కార్యశాలలు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : విద్యార్థుల సృజనాత్మక శక్తికి పదును పెట్టేలా గ్లాస్ సెయింటింగ్, మండల కళపై విడివిడిగా ఒక రోజు కార్యశాలను గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో నిర్వహిస్తున్నట్టు సమన్వయకర్త స్నిగ్గా రాయ్ వెల్లడించారు.సెయింట్ ఈనెల 15న అలకానంద దశమహాపాత్ర, తపతి తపన్విత భంజలు శిక్షణ ఇస్తారని, 16న తేదీన మండల ఆర్ద్పి తనతో పాటు శృతి గ్లానీ, ఆకాంక్షలు శిక్షణ ఇస్తారని ఆమె తెలియజేశారు. పాల్గొన దలచినవారు గ్లాస్ పెయింటింగ్ కోసం 24 ఓహెచేపీతో […]

Continue Reading

జాతీయస్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ తెలంగాణ జట్టుకు మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం

_క్రీడాకారులకు ఎల్లవేళలా సంపూర్ణ సహకారం _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : స్వతహాగా క్రీడాకారుడైన తాను క్రీడలు, క్రీడాకారుల అభివృద్ధికి ఎల్లప్పుడూ తోడ్పాటును అందిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఈనెల 16వ తేదీ నుండి 19వ తేదీ వరకు హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్రంలో జరగనున్న జాతీయస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్ పోటీలకు హాజరవుతున్న తెలంగాణ జట్టుకు ఎమ్మెల్యే జిఎంఆర్ 3 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా […]

Continue Reading

20 లక్షల రూపాయల సొంత నిధులతో యువజన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన

_దేశానికి వెన్నెముక యువత _అభివృద్ధిలో భాగస్వాములు కావాలి _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అమీన్పూర్, మనవార్తలు ప్రతినిధి : యువకులే దేశానికి వెన్నెముక అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో యువత భాగస్వామ్యం పెరగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు.అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని 10 వ వార్డు సాయి కాలనీలో 20 లక్షల రూపాయల సొంత నిధులతో నిర్మించే తలపెట్టిన యువజన భవనం నిర్మాణ పనులకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సోమవారం […]

Continue Reading

ఎమ్మెల్యే జిఎంఆర్ సమక్షంలో బి ఆర్ ఎస్ లో చేరిన 300 మంది కాంగ్రెస్, బిజెపి కార్యకర్తలు, కుటుంబాలు

_పటాన్చెరులో ప్రతిపక్ష పార్టీల అడ్రస్ గల్లంతే _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అమీన్పూర్, మనవార్తలు ప్రతినిధి : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పటాన్చెరు నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో పాటు కుటుంబాలతో సహా భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరుతున్నారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో ప్రతిపక్షాల పార్టీల అడ్రస్ గల్లం తుకానుందని ఆయన దీమా వ్యక్తం చేశారు.ఆదివారం సాయంత్రం […]

Continue Reading

మహా శివరాత్రి మహా జాగరణ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

_భారీ సంఖ్యలో భక్తులు తరలిరావాలని విజ్ఞప్తి _భక్తుల సంఖ్యకు అనుగుణంగా భారీ ఏర్పాట్లు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఈనెల 18వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో మహాశివరాత్రి మహా జాగరణ, స్వర లింగోద్భవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.శనివారం సాయంత్రం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కార్యక్రమ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహాశివరాత్రి సందర్భంగా 50 అడుగుల […]

Continue Reading

దేవాలయాల అభివృద్ధికి ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం:ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_కర్థనూరు బీరప్పల దేవస్థానం నిర్మాణానికి ఆరు లక్షల రూపాయల విరాళం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : నియోజకవర్గంలో నూతన దేవాలయాల నిర్మాణాలతో పాటు పురాతన ఆలయాలను జీర్ణోదారణ చేసేందుకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు మండలం కర్దనూరు గ్రామంలో శ్రీశ్రీశ్రీ అక్క మహంకాళి బీరప్ప స్వామి, కామారతి అమ్మవార్ల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, ఆలయ నిర్మాణానికి 6 లక్షల […]

Continue Reading

విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

అమీన్పూర్, మనవార్తలు ప్రతినిధి : ప్రజలందరూ దైవభక్తిని పెంపొందించుకోవాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ మండలం పటేల్ గూడా గ్రామంలో ఆదివారం నిర్వహించిన శ్రీశ్రీశ్రీ కట్టమైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ చరిత్రలో గ్రామ దేవతలకు ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ ఎంపీపీ దేవానందం, జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ నతీశా […]

Continue Reading