ఎమ్మెల్యే జిఎంఆర్ సమక్షంలో బి ఆర్ ఎస్ లో చేరిన 300 మంది కాంగ్రెస్, బిజెపి కార్యకర్తలు, కుటుంబాలు
_పటాన్చెరులో ప్రతిపక్ష పార్టీల అడ్రస్ గల్లంతే _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అమీన్పూర్, మనవార్తలు ప్రతినిధి : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పటాన్చెరు నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో పాటు కుటుంబాలతో సహా భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరుతున్నారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో ప్రతిపక్షాల పార్టీల అడ్రస్ గల్లం తుకానుందని ఆయన దీమా వ్యక్తం చేశారు.ఆదివారం సాయంత్రం […]
Continue Reading